నీళ్లచారు, పురుగుల అన్నం పెడుతున్నారని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం పాలిటెక్నిక్ హాస్టల్ విద్యార్థులు వాపోతున్నారు. పాలిటెక్నిక్ కళాశాల, వసతి గృహం పక్కపక్కనే ఉంటాయి.
పురుగులు పట్టిన అన్నం..నీళ్ల చారు తాము తినలేమంటూ రంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
మంచిర్యాల జిల్లా సాయికుంటలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆశ్రమ పాఠశాలలో పురుగుల అన్నం తినడంతో ఎనిమిదో తరగతి విద్యార్థిని బైరినేని తరుణి, ఆర
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్లో మూడ్రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయి. పురుగులు పట్టిన ఆహారం తమకు వద్దంటూ విద్యార్థిను లు కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి
పురుగుల అన్నంతో అవస్థలు పడుతున్నామని మండలకేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం లంబాడ హక్కుల పోరాట సమితి (ఎల్హెచ్పీఎస్) నాయకులు, మాజీ సర్పంచులు పాఠశాల�
కేసీఆర్ ప్రభుత్వంలో విద్యా పరంగా వెలుగు వెలి గిన గురు కులాలు నేడు మస క బా రు తు న్నాయి. సన్న బి య్యంతో భోజనం చేసిన విద్యా ర్థులు నేడు పురు గుల అన్నంతో పస్తు లుం టు న్నారు. నాణ్య త లేని భోజనం.. కరు వైన వస తు లతో �
పురుగుల అన్నం పెడుతున్నారని ఎస్వో స్వప్న మేడానికి ఫిర్యాదు చేస్తే గిన్నెతో కొట్టారని కస్తూర్బాగాంధీ పాఠశాల విద్యార్థినులు సోమవారం తల్లిదండ్రులతో కంటతడి పెట్టుకున్నారు. ఆదివారం రాత్రి నాగర్కర్నూల�
కొద్ది రోజులుగా మాకు పురుగుల అన్నం పెడుతున్నారు.. ఈ విషయాన్ని ఎస్వో స్వప్న మేడానికి ఫిర్యాదు చేస్తే గిన్నెతో కొట్టారని కస్తూర్బా గాంధీ పాఠశాలల విద్యార్థినులు సోమవారం వారి తల్లిదండ్రులుతో కంటతడి పెట్ట