భారతదేశంలో పేదరికం తగ్గిందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడించడం భిన్నాభిప్రాయాలకు దారితీస్తున్నది. పైపై పరిశీలనలో ఇది సంబురాలు చేసుకోవాల్సిన శుభవార్తగానే కనిపించవచ్చు. కానీ, నిజంగా పేదరికం తగ�
India's poverty | దేశంలో పేదరికం (Poverty) క్రమంగా తగ్గుతోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజా నివేదిక స్పష్టం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 5.3 శాతంగా ఉన్న పేదరికం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 4.6 శాతానికి తగ్గిందని ఎస్బీఐ తన ర�
గవర్నర్ నివాసంలో హార్డ్ డిస్క్లు చోరీ జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... వరల్డ్ బ్యాంక్ ను�
భారత్, పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ, సైనిక ఉద్రిక్తతలను ప్రపంచ బ్యాంకు పరిష్కరించనున్నట్లు సాగుతున్న ఊహాగానాలకు శుక్రవారం తెరపడింది. తమది సహాయక పాత్ర మాత్రమేనని ప్రపంచ బ్యాంకు అధ�
భారత్లో పేదరికం తగ్గినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. 2011-12 నుంచి 2022-23 మధ్య కాలంలో 17.1 కోట్ల మంది కడు పేదరికం నుంచి బయటపడినట్లు తెలిపింది. రోజుకు రూ.183 కన్నా తక్కువ సంపాదించేవారు 2011-12లో 16.2 శాతం మంది ఉండ
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచబ్యాంకు రూ.4,150 కోట్ల అప్పు ఇవ్వనున్నది. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పలు కార్యక్రమాల అమలుకుగాను రుణం ఇచ్చేందుకు ప్రపంచబ్యాం కు అంగీకరించింది.
దేశ ఆర్థిక రంగ పరుగులకు బ్రేక్పడింది. గనులు, తయారీ రంగాలతోపాటు ఇతర రంగాల్లో నెలకొన్న నిస్తేజం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్బోర్-డిసెంబర్ మధ్యకాలం)లో దేశ స్థూల జాతీయోత్పత్తి(జీ�
ఏడాదిగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై రేవంత్రెడ్డి సర్కారు ఆడుతున్న దాగుడుమూతలు బట్టబయలయ్యాయి. కూల్చివేతలు మొదలు డీపీఆర్.. ప్రపంచ బ్యాంకుకు రుణం కోసం నివేదిక.. అంచనా వ్యయం నుంచి కన్సల్టెంట్ టెండర్ల దా�
Nirmala Sitharaman | అమెరికా వాషింగ్టన్లో ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల్లో సంస్కరణల సహా పలు అంశాలపై చర్చిం�
Hyderabad | అదో జీవనది. దానికి ఇరువైపులా ఎక్స్ప్రెస్వేలు, వాక్వేలు, సైకిల్ ట్రాక్లు, పార్కులు, ప్లాజాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, గ్లోబల్ ఆర్కిటెక్చరల్ స
ఒకనాడు ప్రపంచ బ్యాంకు పేరు ఎత్తితే చాలు ఎరుపు మెరుపు గానాలు...‘వీధి’నాటకాలు... రచ్చబండ ముచ్చట్లతో పల్లెలు, కదం తొక్కేవి. సర్కారు భూములు... పడావుపడ్డ శిఖం భూముల్లో గుడిసెలు వేయించి గూడు లేని పేదోళ్ల గుండె ధైర�
Manufacturing Sector | జీడీపీ పెరుగుదలలో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న భారత్.. తయారీ రంగంలో మాత్రం కొన్ని చిన్న దేశాల కంటే వెనుకబడిపోతున్నట్టు ప్రపంచ బ్యాంక్ తెలియజేసింది.
భారత్, చైనా.. ప్రపంచంలోనే అత్యధిక జనాభాను కలిగి ఉన్న మొదటి రెండు దేశాలు. రెండు దేశాలు కూడా భారీ భూభాగం, ప్రాచీన నాగరికత, అణ్వస్త్ర సామర్థ్యం, శక్తిమంతమైన సైన్యం, బలమైన రాజకీయ భౌగోళిక ప్రాముఖ్యాన్ని కలిగి ఉ
రాష్ట్రంలో ప్రపంచబ్యాంకు అడుగులు పడుతున్నాయి. మొదట వైద్యారోగ్య రంగంలోకి ఆ సంస్థ ప్రవేశించనున్నది. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం సచివాలయంలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్య�