భారత్లో ప్రజారవాణా వ్యవస్థను ఎక్కువగా వినియోగించుకొంటున్నది మహిళలేనని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. 84 శాతం మహిళల ప్రయాణాలు ప్రజారవాణా వ్యవస్థ ద్వారానే జరుగుతున్నాయని అంచనా వేసింది.
Poverty | చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. జనజీవనం స్థంభించిపోవడంతో వ్యాపారాలు మూతపడ్డాయి.
భారత ఆర్థిక వ్య వస్థ వృద్ధి రేటు అంచనాల్ని ప్రపంచ బ్యాంక్ భారీగా తగ్గించింది. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈ ఏడాది జూన్లో వెల్లడించిన 7.5 శాతం అంచనాల్ని తాజాగా 6.5 శాతానికి కుదించింది.
World Bank | పట్టుదలతో ప్రయత్నిస్తే ఎంతటి కష్టమైనా సాధ్యమేనంటారు. ఇదే మాటను మరోసారి నిరూపించాడీ 23 ఏళ్ల కుర్రాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యే సరికి ఏకంగా ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం పట్టేశాడీ
దేశంలో చమురు, నిత్యావసర వస్తువుల పెరుగుదలతో తీవ్రంగా ఇబ్బందులు ప్రజలకు మరోవైపు పన్నుల రూ పంలో వాతలుపెట్టి ఖజానా నింపుకొంటున్న మోదీ సర్కార్.. ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ముఖ్యంగా ప్ర�
World Bank | ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు ప్రస్తుతానికి ఆర్థిక సహాయం అందించే ఆలోచన ఏమీ లేదని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. లంకలో తగిన స్థూల ఆర్థిక విధానానికి సంబంధించి ఫ్రేమ్వర్క్ ఏర్పడే వరకు సా
ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్తగా ఇందర్మిత్ గిల్ నియమితులయ్యారు. దీంతో కౌశిక్ బసు తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న రెండో భారతీయుడిగా గిల్ నిలిచారు.
వరల్డ్ బ్యాంక్ గణాంకాలను పరిశీలించి చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతున్నట్టు స్పష్టమవుతున్నదని ప్రపంచ బ్యాంక్ మాజీ ఆర్థికవేత్త, కార్నెల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ కౌశిక్బసు తెలిప�
హైదరాబాద్ : భారత ఆర్థిక వ్యవస్థ ( Indian Economy ) కుంటుపడుతోందని ప్రపంచ బ్యాంక్ మాజీ ఆర్థికవేత్త, కార్నెల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ కౌశిక్బసు ( Kaushik Basu ) అభిప్రాయపడ్డారు. వరల్డ్ బ్యాంక్ గణాంక�