వ్యవసాయంతోపాటు రైతులకు సంబంధించిన వివిధ అంశాలపై కలిసి పనిచేయాలని ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో), తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించాయి.
ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థికాభివృద్ధి రేటు తగ్గుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన అంచనాలకంటే 0.3 శాతం మేర తగ్గించి, జీడీపీ వృద్ధి 6.3 శాతానికి పరిమితమవుతుందని �
భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా..వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత నెలలో వరల్డ్ బ్యాంక్ 14వ ప్రెసిడెంట్గా బంగాను ప్రకటించిన విషయం తెలిసిందే.
భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. అమెరికేతర వ్యక్తి నియమితులవడం ఇదే తొలిసారి. జూన్ 2, 2023 నుంచి ఐదేండ్లపాటు బంగా వరల్డ్ బ్యాంక్ చీఫ్గా కొనసాగనున్నారని వరల్�
Ajay Banga | వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా భారత సంతతికి చెంది అజయ్ బంగా నియామకం కానున్నారు. ఈ మేరకు వరల్డ్ బ్యాంక్ ధృవీకరించింది. అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఈ ఏడాది జూన్ 2వ తేదీన బాధ్య�
పలు దేశాలకు అత్యవసర ఆర్థిక సాయం, వివిధ ప్రాజెక్ట్లకు రుణాలిచ్చే ప్రపంచ బ్యాంక్ కీలక స్థానాల్లో భారతీయులు పాగా వేశారు. ఇటీవలే భారత సంతతికి చెందిన అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్గా నామినేట్ అ�
భారత్కు ప్రపంచ బ్యాంక్ షాకిచ్చింది. జీడీపీ అంచనాను తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) దేశ వృద్ధిరేటు 6.3 శాతానికే పరిమితం కావచ్చని మంగళవారం తమ తాజా నివేదిక ‘ఇండియా డెవలప్మెంట్ అప్డేట్'లో పేర్కొన్నద�
ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన బిజినెస్ లీడర్ అజయ్ బంగా ఎన్నికకు మార్గం సుగమమైంది. ఈ పదవికి నామినేషన్ గడువు ముగియడం, ఈ పదవికి ఏ దేశమూ మరో వ్యక్తిని ప్రతిపాదించకపోవడంతో బంగా ఎంపిక ల�
White House Press Secretary: ప్రెసిడెంట్ బైడెన్కు బదులుగా ప్రెసిడెంట్ ఒబామా అని పలికింది వైట్హౌజ్ ప్రెస్ సెక్రటరీ పెర్రీ. పొరపాటున నోరు జారినందుకు ఆమె క్షమాపణలు చెప్పారు. వరల్డ్ బ్యాంక్కు బంగా పేరును ప్ర�
World Bank |ఇండియన్ - అమెరికన్ అజయ్ బంగాను ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అమెరికా తరఫున ప్రతిపాదిస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ గురువారం ప్రకటించారు. ఒకవేళ అజయ్ బంగాను అధ్యక్షుడిగా ప్రపంచ బ్యాంకు బో�
భారత్లో ప్రజారవాణా వ్యవస్థను ఎక్కువగా వినియోగించుకొంటున్నది మహిళలేనని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. 84 శాతం మహిళల ప్రయాణాలు ప్రజారవాణా వ్యవస్థ ద్వారానే జరుగుతున్నాయని అంచనా వేసింది.