స్వాతంత్య్ర దినోత్సవం నాడు గోల్కొండ కోట మీద మువ్వన్నెల జెండా ఎగరవేసాక తన ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాము ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడిని ఇటీవలే కలిసామని, త్వరలోనే ఆ సంస్థ నుండి అప్పులు తీసుకొస్త�
రాష్ర్టాభివృద్ధికి అవసరమైన నిధులను ప్రపంచబ్యాంకు నుంచి సమకూర్చుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యామని తెలిపారు. రాష్ర్టాభివృ
ప్రపంచబ్యాంకుతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేయనున్నది. తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామి అయ్యేందుకు ప్రపంచబ్యాంకు సంసిద్ధతను వ్యక్తంచేసింది.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకే చోదక శక్తి, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిరేటును సాధిస్తున్న దేశం అంటూ భారత్ను కీర్తిస్తున్న వేళ.. ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఓ నివేదిక అందులో నిజమెంత? అన్న అనుమానాల్
Budget | కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా విభజన చట్టం మేరకు ఏపీ రాజధాని అమరావతికి రూ.15వేల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అప్పుగా ఇచ్చారా..? లేదంటే గ్రాంట్ ఇచ్చారా? అన్న �
World Bank: ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 7.5 శాతం ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. గతంలో ఇదే ఆర్థిక సంవత్సరానికి వేసిన అంచనాలను ఆ బ్యాంక్ మార్చివేసింది. అయితే ఈ ఏడాది దక్షిణాసియాలో ఆర్థిక వృద్ధి బల�
ప్రస్తుత పాలకులు ప్రపంచ బ్యాంక్ కనుసన్నల్లో బడ్జెట్లు రూపొందిస్తున్నారని అఖిల భారత విద్యాహక్కు వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ జగ్మోహన్సింగ్ ఆరోపించారు.
ప్రపంచబ్యాంకు ప్రతినిధిబృందం మంగళవారం శ్రీశైలం జలాశయాన్ని సందర్శించింది. ప్రపంచబ్యాంకు ప్రతినిధి హాండా నేతృత్వంలో 10 మందితో కూడిన బృందం సోమవారం రాత్రి సున్నిపెంట ఏపీజెన్కో గెస్ట్హౌస్కు చేరుకుంది.
భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతం వృద్ధి సాధిస్తుందని, 2025-26లో ఇది 6.5 శాతానికి పుంజుకుంటుందని ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాల్లో పేర్కొంది.
విదేశాల్లో ఉన్న భారతీయులు దేశానికి పంపుతున్న నగదు రికార్డు స్థాయిలో పెరుగుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు 125 బిలియన్ డాలర్ల విలువైన నగదు పంపారని వరల్డ్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. యూఏఈతో కుదుర్చుకున్�
కేంద్రంలోని మోదీ సర్కారు పాలనలో భారత్ అన్ని రంగాల్లోనూ తిరోగమనం చెందుతున్నది. ప్రపంచ ఆకలి సూచీలో భారత్ అట్టడుగున నిలిచినట్లు ఇటీవలి నివేదికలో వెల్లడైన విషయం తెలిసిందే. పొరుగుదేశాలతో పోలిస్తే భారత యు
వ్యవసాయంతోపాటు రైతులకు సంబంధించిన వివిధ అంశాలపై కలిసి పనిచేయాలని ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో), తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించాయి.