ప్రభుత్వం మహిళల విద్యకు పెద్దపీట వేసిందని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని జీపీ శెట్టి ఫంక్షన్ హాల్లో మహిళా సంక్షేమ దినోత్సవ�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవం కనుల పండువగా సాగింది. ఆయాచోట్ల మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు పాల్గొని కా�
మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్లోని దివ్య గార్డెన్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యం�
తెలంగాణ ప్రభుత్వం ఆమెకు అందలం వేసింది. మహిళల ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించి ఆర్థిక భరోసా కల్పించార
మహిళల భాగస్వామ్యంతో రాష్ర్టాభివృద్ధి సాధ్యమైందని, అభివృద్ధి, సంక్షేమంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నది తెలంగాణ సర్కారేనని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా మహిళలకు గౌరవం ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి క
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆయా మండలాల నుంచి నియోజకవర్గాలకు తరలివచ్చిన మహిళలు బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తించారు. వంటకాలు ప్రదర్శనలతో ఆకట�
పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. ఈ తొమ్మిదేళ్లలో అన్నిరంగాల్లో అభివృద్ధి చెందింది. సబ్బండవర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. పదో వసంతంలోకి అడుగిడుతున్న శుభసందర్భంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు �
తెలంగాణలోని ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని బైపాస్రోడ్లో గల టీసీవీ ఫ
మహిళా సంక్షేమంలో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తమ ప్రభుత్వం వారి కోసం కృషి చేస్తున్నదన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలను అమలుచేస్తున్నారని తెలిపారు
మహిళా సాధికారతకు కేసీఆర్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మహిళలను కేంద్ర
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మొన్నటి సమైక్య పాలన వరకు ప్రోత్సాహం కరువైన మహిళలకు, రాష్ట్ర సర్కారు అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తున్నది. ఆకాశంలో సగం, అవనిలో అర్ధభాగమైన ఆమె సంక్షేమం, అభ్యున్నతికి విశేషంగ�
గతంలో ఆడబిడ్డ పుట్టిందంటే అమ్మో ఆడబిడ్డ అని ఆందోళన చెందేవారు.. ఇప్పుడు పరిస్థితులు మారాయి.. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆడబిడ్డల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం దేశచరిత్రలో ఒక మైలురాయి. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ళు, నిధులు, నియామకాల్లో నెలకొన్న వివక్షపై సాగింది ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం. దార్శనికుడు, పోరాట యోధుడు, జననేత కేసీఆర్ మార్గదర్శన�