నగరంలో అతివలకు రక్షణ కరువవుతున్నది. మహిళలపై అఘాయిత్యాలను నిలువరించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ సారి 4 శాతం నేరాలు పెరిగాయి. ఇందులో పోక్సో కేసుల సంఖ్య పెరగడం ఆందోళన
మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో రాజీపడేదే లేదని, వారి రక్షణ, సామాజిక బాధ్యతగా భావించి భద్రతపై అవగాహన కల్పించాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. సోమవారం బంజారాహిల్స్లోని ఐసీసీ�
ఆదిలాబాద్ జిల్లాలో మొట్ట మొదటిసారిగా ‘పోలీస్ అక్క’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం స్థానిక సాంఘిక సంక్షేమ కళాశాల, పాఠశాలలో 250 మంది విద్యార్థినుల సమక్షంలో ఎస
మహిళల భద్రత, ఆన్ లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్ పై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుత సమాజ పోకడలను గమనిస్తూ మహిళలు, యువతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పెద్దపల్లి షీటీం ఇంచార్జి ఎస్సై లావ�
దేశంలో మహిళలకు అత్యంత సురక్షిత నగరాల జాబితాలో కోహిమ, విశాఖపట్నం, భువనేశ్వర్, ఐజ్వాల్, గ్యాంగ్టక్, ఇటానగర్, ముంబై ముందు వరుసలో నిలిచాయి. మహిళల రక్షణకు సంబంధించిన సూచీలలో పాట్నా, జైపూర్, ఫరీదాబాద్, ఢి�
మహిళల భద్రతే తమ తొలి ప్రాధాన్యం అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం పట్టణంలోని చుంచుపల్లిలో గల షీ టీమ్స్ అలాగే ఏహెచ్టీయూ కార్యాలయాలను ఆయన సందర్శించార
రైళ్లలో ప్రయాణికులు ప్రత్యేకించి మహిళల భద్రత గాల్లో దీపంలా మారింది. మొన్న ఎంఎంటీఎస్లో యువతిపై లైంగిక వేధింపుల ఘటన మరవకముందే తాజాగా ఓ చిన్నారిని రైలులో ఒక వ్యక్తి లైంగికంగా వేధించి తన సెల్ఫోన్లో వీడి�
కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది.. వారంలోనే నలుగురిపై హత్యాచారాలు జరగడమే ఇందుకు నిదర్శనం’ అని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో నేరాలు పెరిగి శాంతిభద్ర�
Womens Safety | ర్యాగింగ్ విజిటింగ్, డ్రగ్స్, ముత్తు పదార్థాలకు విద్యార్థిని విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దు అన్నారు రాయపోల్ ఎస్సై రఘుపతి.
She Team | ఇవాళ గర్రెపల్లిలో ఉపాధి హామీ పథకంలో పనులను చేస్తున్న మహిళలకు షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు. అందులో భాగంగా షీ టీం మెంబర్ స్నేహలత మాట్లాడుతూ మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలపై , యాంటీ డ్రగ్స్పై అవగాహన �
నిర్మల్ ఎస్పీగా జానకీ షర్మిల బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షిస్తూ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమస్యాత్మక ప్రాంతంగా పేరున్న జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు, నిర్మల్
Anna University | తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నైలోని అన్నా యూనివర్సిటీ (Anna University) లో విద్యార్థినిపై అత్యాచారం ఘటన ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
రాష్ట్రంలో బాలికలు, మహిళలకు భద్రత కరువైందని, భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఇటీవల ఇద్దరు బాలికలపై జరిగిన లైంగికదాడి తనను తీవ్ర�
దేశంలో మహిళలకు రక్షణ కరువైంది. ఇంటా, బయటా.. ఎక్కడ చూసినా ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరగడం సర్వసాధారణమై పోయింది. సగటున ప్రతి గంటకు నలుగురు మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నట్లు అధికారిక లెక్కలే చెబుతుండటం.. కలవర
Mayawati | దేశంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. అలాగే మహిళల భద్రత పట్ల ప�