ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ నేరాల పరిశోధన, మహిళా భద్రత తదితర అంశాల్లో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ)సేవలు సత్ఫలితాలిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి అన్�
రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో మహిళలు, యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలపై నిఘా కొనసాగుతుందని, వారి అసభ్య ప్రవర్తనను రికార్డు చేసి అరెస్ట్ చేస్తున్నామని హైదరాబాద్ మహిళా సేఫ్టీ డీసీపీ కవిత త�
మహిళల భద్రత కోసమే షీ టీం బృందాలు పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. బుధవారం జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో జిల్లా షీటీం బృందాలతో ఎస్పీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద�
జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా సమగ్ర చర్యలు చేపట్టనున్నట్లు యాదాద్రిభువనగిరి జిల్లా డీసీపీ రాజేశ్చంద్ర తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ మాట్లాడారు.
మహిళల భద్రత కోసమే ప్రభుత్వం షీ టీంలను ఏర్పాటు చేసిందని మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆల్ఫోర్ జూనియర్ కళాశాలలో పోలీసుల ఆధ్వర్యంలో షీ టీం సేవలపై సోమవారం అవగాహన కల్పించారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.