Telangana Open School Society | ప్రతీ గ్రామంలో టాస్- తెలంగాణ ఓపెన్ స్కూల్ సిస్టం ద్వారా పదవ తరగతి పూర్తి చేయలేని వారు ఇంటర్మీడియట్ పూర్తి చేయలేని మహిళలు, పురుషులు అందరినీ ఈ పథకం ద్వారా ఉన్నత విద్యను అభ్యసించాలని చిలిపిచెడ్ �
మహిళలకు స్వావలంబన కల్పించడానికి మోదీ సర్కారు చర్యలు తీసుకోవడం లేదని.. మహిళా సంఘాలకు కేంద్రం రూ.15 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
‘స్థలం లీజుకు ఇప్పిస్తాం. పెట్టుబడి కోసం బ్యాంక్ రుణాలు సమకూరుస్తాం. ప్లాంట్ మొత్తం వ్యయంలో 10 శాతం మహిళా సంఘాలు సమకూరిస్తే 90 శాతం బ్యాంకు రుణంగా ఇప్పిస్తాం. ఉత్పత్తి అయిన విద్యుత్తును కిలోవాట్కు రూ.3.13 �
రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆదివారం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, వైరా ఎమ్మెల్యే రాందాస్నాయ�
పాత పంటల పరిరక్షణతోపాటు మహిళా సంఘాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్)పై కొందరూ బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని మానుకోవాలని డీడీఎస్ మహిళా సంఘాల
మహబూబ్నగర్ మెప్మా పరిధిలోని మహిళా స్వయం సహాయక బృందాల నిధుల గోల్మాల్లో బ్యాంక్ అధికారులే సూత్రధారులు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంక్ లింకేజీ రుణాల మంజూరులో చోటుచేసుకున్న అంశాలు ఇందుకు �
వరుసగా జరుగుతున్న లైంగిక నేరాల కేసులు దేశాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న సమయంలో సత్వర న్యాయం కోసం మహిళా సంఘాలు గళమెత్తాయి. లైంగిక నేరాలను అంతం చేయాలని డిమాండ్ చేశాయి.
మహిళ సాధికారిత దిశగా మహిళా క్యాంటీన్ల ఏర్పాటులో త్రీవ జాప్యం కనపడుతుంది. మహిళలను లక్షాధికారులుగా చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నప్పటికీ అంతగా ఫలితాలు సాధించలేక పోతుంది.
ప్రతి ఒక్కరూ మొక్కలను వాటిని సంరక్షించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే అధికారులు, నాయకులతో కలిసి గురువారం మొక్కలను
ప్రేమించి, పెండ్లి చేసుకుంటానని ఒట్టేసి లోబర్చుకుని ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నాడంటూ ఓ మహిళ ప్రియుడి ఇంటి ఎదుట బంధువులు, గ్రామైక్య సంఘాల అండతో ధర్నాకు దిగింది. బాధిత మహిళ ఆమె బంధువులు తెలిపిన వివర�
మహిళా సంఘాలు స్వశక్తితో ఎదిగేందుకు చర్యలు చేపట్టాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయాల భవన సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం అడ�
ఈ నెల 9న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో సీఎం రేవంత్ రెడ్డి స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులకు ఆదేశించ
మహిళా సంఘం రుణాల అవకతవకలపై బుక్కీపర్ చేతివాటం అనే వార్తకు స్పందించిన ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ)కార్యాలయ అధికారి ఏపీఎం సురేశ్ విచారణ చేపట్టారు. గురువారం ఆయన మోత్కూర్ గ్రామానికి చేరుకొని బాధిత శివశ్�
మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేసిన ఇందిరా క్రాంతి పథకం(ఐకేపీ)లో అవకతవకలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దోమ మండలంలోని మోత్కూరు గ్రామంలో ఓ బుక్ కీపర్ చేతివాటం ఆలస్యంగా వెలుగుచూసింది.