ఇప్పటికే చిరు వ్యాపారాలతో ఆర్థిక స్వావలంబన మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం స్త్రీ నిధి రుణాలు ఇచ్చి వారి జీవనోపాధిని మెరుగు
మహిళల జీవితాల్లో వెలుగులు నింపాలనే సదుద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పొదుపు రుణాల మంజూరు ప్రక్రియను పెద్ద ఎత్తున చేపట్టడానికి జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు కసరత్తు చేస�
మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తున్నది. బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీ లేని, స్వల్ప వడ్డీతో రుణాలను అందిస్తుండగా మహిళలు పలు రకాలుగా స్వయం ఉపాధి పొందుతున్నార�
మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు విరివిరిగా రుణాలు మంజూరు చేస్తుంది. 90 పైసల వడ్డీతో శ్రీనిధి రుణాలను ఇస్తూ వారు కోరుకున్న రంగంలో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా బలోపేతం కావాడానికి ప
విద్యుత్ బిల్లుల భారం తగ్గించడం, నాణ్యమైన కరెంట్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సోలార్ పవర్ను ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళల ఇండ్లకు సౌర విద్యుత్ సౌకర్యం కల్పించనున్నది.
పల్లెల్లో సౌర వెలుగుల కోసం రాష్ట్ర ప్రత్యేక దృష్టి సారించింది. దీని కోసం మహిళా సంఘాలకు 40 శాతం సబ్సిడీతో పాటు రుణసాయంతో యూనిట్లు కేటాయించనున్నది. ఈ మేరకు గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలకు లిఖితపూర్వ
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, మహిళా సంఘాల సభ్యులకు రూ.38 కోట్ల రుణాలు అందజేశామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ర�
రుణాలతో వ్యవసాయంలో పెట్టుబడులు స్వయం ఉపాధి, సేవారంగాలపైనా దృష్టి స్వరాష్ట్రంలో మారిన ఆలోచనా విధానం అండగా నిలుస్తున్న బ్యాంకింగ్ రంగం హైదరాబాద్, జూన్ 11 ( నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువా
ఆదిలాబాద్ : మహిళా ఎస్ఐ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జిల్లాలోని జైనథ్ మండలం అనంతపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త వ
రుణాలు పంపిణీ | నిర్మల్ పట్టణ కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర గార్డెన్స్ లో లీడ్ బ్యాంక్, ఎస్బీఐ ఆధ్వర్యంలో సమగ్ర రుణ విస్తరణ కింద నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ ముఖ్య అతిథిగా
దేశంలోనే తొలి రాష్ట్రం తెలంగాణ రియల్టైం బుక్కీపింగ్గా నామకరణం నిర్వహణపై సభ్యులకు శిక్షణ పూర్తి హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళా సంఘాలు ఇకపై డిజిటల్ రూపంలో తమ కార్యకలాపాలు నిర్�