వృత్తి నైపుణ్యాలు పెంచుకోవడానికి చిన్నస్థాయి మహిళా వ్యాపారవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. దాదాపు 70 శాతం మంది ఈ వైపుగా అడుగులు వేస్తున్నారు. భారత్ ఉమెన్ ఆస్పిరేషన్ ఇండెక్స్ - 2025 నివేదికలో ఇందుకు సంబంధిం�
టై- హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆరో ఎడిషన్ కాంపిటీషన్లో మహిళా అంత్రప్రెన్యూర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పిలుపునిచ్చారు.
మహిళా పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనందిస్తున్నదని ఉపముఖ్యమంత్రి డాక్టర్ మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (టెక్కీ) ఆధ�
మాతృత్వం.. మహిళలకు ఓ వరం. అయితే, సొంత వ్యాపారాలు నిర్వహించేవారికి మాత్రం ఈ వరం.. శాపంలా పరిణమిస్తున్నదట. తల్లికావడం అనేది.. వాళ్లు నిర్వహిస్తున్న సంస్థల లాభాల్లో క్షీణతకు దారితీస్తున్నదనీ, దీర్ఘకాలంలో వాట�
రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉన్న మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి వీ హబ్ ఫౌండేషన్ ప్రత్యేకంగా మూడు నెలలపాటు ఇంక్యూబేషన్ ప్రోగ్రామ్ వీ రిచ్ను ప్రారంభించింది.
కేసీఆర్ సర్కార్ మహిళా పారిశ్రామికవేత్తల చోదకశక్తిగా పనిచేసిందని, అందుకు నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికే నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం పా�
తెలంగాణలోఇంధన సామర్థ్య పరిష్కారాలను పెంపొందించడానికి ప్రభుత్వరంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)తో హైదరాబాద్కు చెందిన ప్రముఖ మహిళా వ్యాపారవేత్త వధ్య పద్మ ఒప్పందం కుదుర్చు�
ఆలోచనలకు రూపమిస్తూ అంకురాలుగా మలిచే ఔత్సాహికులను ప్రోత్సహించడమే లక్ష్యంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఆంత్రప్రెన్యూర్ (కోవే) తెలంగాణ చేపట్టిన ఫెమ్ప్రెన్యూర్ కార్యక్రమానికి విశేష ఆదరణ వచ్చింది.
ఆర్థిక స్వేచ్ఛ, సాధికారతల కోసం పోరాడుతున్న మహిళలు.. ఆంత్రప్రెన్యూర్స్గా రంగంలోకి దిగుతున్నారు. ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా దాదాపు అన్ని రంగాల్లోనూ అడుగిడుతున్నారు. అయితే ఇప్పుడు వీరందరికీ ఓ ప్రధాన �
Loan facility drive | మహిళా ఆంత్రప్రెన్యూర్లకు( Women entrepreneurs) లోన్ ఫెసిలిటీ(Loan facility), బ్యాంకర్లను అనుసంధానం చేసేలా వీ హబ్(V hub) ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Minister Errabelli | తెలంగాణ మహిళలు దేశానికే ఆదర్శం. దేశంలో డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తున్నది మన మహిళలే. రాష్ట్రంలో లాగా దేశంలో ఎక్కడా మహిళలు ఆర్థికంగా ఎదగలేదు. మిగతా రాష్ట్రాలలో పరిస్థితులు మరింత అధ్వానంగా ఉన్న�
అన్ని రంగాల్లోనూ వివక్ష రాజ్యమేలుతున్నది. అందులోనూ కార్పొరేట్ కారిడార్స్లో కనిపించని గాజు గోడలు మహిళ ఎదుగుదలకు అవరోధంగా నిలుస్తున్నాయి. ఈ తేడా సీమా చతుర్వేదిని ఇబ్బందిపెట్టింది.
WE HUB | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోమహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) స్పష్టం చేశారు. హోటల్ తాజ్ కృష్ణా( Taj Krishna ) వేదికగా వీ హబ్( WE HU
ప్రపంచవ్యాప్తంగా హరిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే సమయం ఆసన్నమైందని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ పేర్కొన్నారు. గ్రీన్ ఎకానమీలో భాగంగా భారతదేశ మహిళా పారిశ్రామికవేత్తలకు యూఎస్
తెలంగాణ ప్రగతి అద్భుతమని, వ్యాపార-పారిశ్రామిక రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చేయూత గొప్పగా ఉన్నదని నీతి ఆయోగ్ మాజీ సీఈవో, జీ-20లో భారత్ ప్రతినిధి అమితాబ్ కాంత్ కొనియాడారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజే�