మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సారథ్యంలో కొనసాగుతున్న ‘వీ-హబ్'ని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి గురువారం సందర్శించారు.
సంగారెడ్డి : రాష్ట్రంలోని మహిళా పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం పెట్టుబడి రాయితీ ఇస్తామని, వారు ఎదగడానికి సహకారం అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మహిళా పారి�
సంగారెడ్డి : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్పూర్లో మహిళా పారిశ్రామిక పార్కును రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర�
Laddu box | అమెరికా వెళ్లడం ఆమె కల. వెళ్లడమే కాదు పెద్ద కంపెనీలో ఉద్యోగమూ చేసింది. ఐదేండ్లు గడిచాయి. ఇక చాలనుకొని భార్యాభర్తలు హైదరాబాద్ వచ్చేశారు. ఏం చేయాలన్న ప్రశ్న మొదలైంది. ఈసారి వ్యాపారం ప్రారంభించాలని ని�
వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్న దివ్యాంగ మహిళలు విభిన్న రంగాల్లో శిక్షణ ఇస్తున్న ఉమెన్ ఎనర్జీ సంస్థ బయోడిగ్రేడబుల్ నాప్కిన్స్ తయారీలో శిక్షణ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఆరేండ్లుగా ఎంతోమంద�
ఎఫ్టీసీసీఐ కార్యక్రమంలో వక్తలు హైదరాబాద్, నవంబర్ 24(నమస్తే తెలంగాణ): మహిళలు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని తాము ఎంచుకున్న రంగాల్లో మరింత ఎదిగేందుకు ఆస్కారం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఇప్పట
ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు వి హబ్ను నెలకొల్పిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వం మరో కీలక ఆవిష్కరణ చేసింది. మహిళల నేతృత్వంలో నడుస్తున్న స్టార్టప్లు తమ ఉత్పత్తులను విక్రయ
చర్లపల్లి : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ఆయా విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అభయ అసోసియేషన్ అధ్యక్షురాలు ధీరం ఉషా పేర్కొన్న
62 వేల మందిని ఎంపిక చేసిన ప్రభుత్వం నెలాఖరు నుంచి బ్యాంకుల ద్వారా రుణాలు హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ)ః మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను వ్యాపారులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ అమలుచ�