జువైనల్ జస్టిస్ బోర్డు, డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ బోర్డుల్లో చైర్పర్సన్, నలుగురి చొప్పున సభ్యుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం పరీక్ష నిర్వహణపై మాత్రం స్పష�
పేగుబంధం కరిగింది. పేగుతెంచుకొని పుట్టిన బిడ్డను అనాథను చేయడం ఇష్టం లేక తల్లడిల్లింది. తరుచూ అనారోగ్యం బారిన పడడం, చికిత్సకు ఖర్చు చేయించే స్థోమత లేకపోవడంతో వద్దనుకొని ఆ పదిహేను నెలల కొడుకును ఊయలలో వదిల
అంగన్వాడీ సూపర్వైజర్లకు స్మార్ట్ఫోన్లు అందించేందుకు ప్రభుత్వం పిలిచిన టెండర్లలో కుంభకోణం ఉన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంలోని కొందరు ముఖ్యనేతలు, అధికారులు భారీ స్కెచ్ వేసినట్టు
రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించబోయే ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఇంత వరకు పట్టాలెక్కలేదు. మరింత ఆలస్యమైతే పిల్లలు చేరడం కష్టంగానే కనిపిస్తున్నది. ఇప్పటివరకు రాష్ట్రంలో 500 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు బోధిస్�
అల్లుడు చేయిస్తున్న మానసిక వైద్యచికిత్స వల్ల తమ కుమార్తె (8 నెలల గర్భిణి) ప్రాణాలకు హాని జరిగే ప్రమాదం ఉన్నదంటూ గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు దంపతులు దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ చేప
భావితరాల భవిష్యత్ గర్భిణులపై ఆధారపడి ఉందని, వైద్య, స్త్రీశిశు సంరక్షణ శాఖలు వారి రక్షణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గుడిపల్లి మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఆయా శాఖల ఆధ్
మహిళాశిశు సంక్షేమశాఖలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్(సీడీపీవో) ఫలితాలు విడుదలయ్యా యి. పోస్టులకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు (జీఆర్ఎల్)ను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది.
బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, లేకపోతే ఊద్యోగాలు ఊడతాయ్ అంటూ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్, ఉన్నతాధికారుల తీరుపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. సొంత న
మేడారం మహాజాతర విజయవంతానికి కృషి చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ములుగు జిల్లాలో తొలిసారి ఆదివారం పర్యటించారు
Telangana | ‘అమ్మకు ఆత్మీయత.. బిడ్డకు ప్రేమ’తో అనే నినాదంతో తెలంగాణ సర్కారు మహిళా, శిశు సంరక్షణకు పెద్దపీట వేసింది. అద్భుత పథకాలు.. అద్వితీయ కార్యాచరణతో రాష్ట్రంలోని ప్రతి తల్లీబిడ్డ క్షేమంగా ఉండేలా కడుపులో పెట�
పిల్లలను పోషించలేకో.. ఆడపిల్ల పుట్టిందనో.. అవాంఛిత గర్భం కారణంగానో పుట్టిన పసిబిడ్డలకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అండగా నిలుస్తున్నది. అలా వదిలేసిన చిన్నారులను పిల్లలు లేని వారికి, ఆసక్తి ఉన్న వారికి దత్తత �
బాలలకు అండగా ఆపరేషన్ స్మైల్ నిలుస్తోంది. చిన్నతనంలోనే వివిధ రకాల పనులు చేసుకుంటూ జీవిస్తున్న బాలలను గుర్తించి, వారి భవిష్యత్ను తీర్చిదిద్ది, వారిని ఉత్తమ విద్యావంతులుగా, పౌరులుగా తయారు చేసేందుకు ఈ క�