చిట్టీ డబ్బు విషయంలో తలెత్తిన గొడవలో ఓ మహిళ కుడిచేతి చూపుడు వేలిని చిట్టి నిర్వాహకుడు గట్టిగా కొరికేశాడు. దీంతో ఊడిపోయిన వేలిని పట్టుకుని దవాఖానాకు వెళ్లినప్పటికీ.. అతికించలేమని వైద్యులు చెప్పేసరికి హ�
TGSRTC | ఈ నెల 19వ తేదీన రాఖీ పండుగ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాఖీ పండుగకు నాలుగైదు రోజుల ముందు నుంచి కార్గో సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లు తెరిచేందుకు అధికారులు కసరత్తు చేస్తు
తండ్రి మరణవార్త విని గుండెపోటుతో కుప్పకూలిన మహిళను ఓ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. సిరిసిల్లలోని గాంధీనగర్కు చెందిన చిలగాని అనూహ్య శనివారం ఉదయం తండ్రి మరణవార్త విని బోరున విలపిస్తూ చ
నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్సిరీస్ ‘కుమారి శ్రీమతి’. గోమటేష్ ఉపాధ్యాయ దర్శకత్వం వహించారు. శ్రీనివాస్ అవసరాల స్క్రీన్ప్లే, సంభాషణలు సమకూర్చారు. ఏడు ఏపిపోడ్ల ఈ సిరీస్ సెప్టెంబర్ 28
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆరోగ్య మహిళ’ పథకం సత్ఫలితాలనిస్తున్నది. ఇందులో భాగంగా 30 ఏండ్ల వయస్సు పైబడిన ప్రతి మహిళకూ వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యాధులను నిర్ధ్దారించి, మందు�
ఒకే ఫ్లాట్లో ఉంటున్న ఇద్దరు మహిళల మధ్య చిన్న గొడవ.. ఒకరి ప్రాణాల్ని తీసింది. ఢిల్లీలో అరుణానగర్లో తన రూమ్మేట్ను సప్న (36) అనే మహిళ కత్తితో పొడిచి చంపింది.
Child nutrition Deficiency | శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, ఫైబర్ తదితరాలు సమపాళ్లలో అందకపోవడం వల్ల పోషక విలువల కొరత తలెత్తుతుంది. ఈ సమస్య ఐదేండ్లలోపు బాలబాలికల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
సమాజానికి నీతి బోధలు తమ పని కాదని, చట్టాన్ని కచ్చితంగా పాటించటమే తమకు ముఖ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడుకు చెందిన ఓ మహిళ అప్పీల్ విచారణ సందర్భంగా శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు మహిళ ఇ�
Nampally Numaish | నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్కు మంగళవారం మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే 46 రోజుల్లో ఒక రోజు మహిళల కోసం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు కొనసాగుతున్న ఈవెంట్స్లో భాగంగా మూడో రోజు శనివారం కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే నిర్వహించారు.
Secunderabad | సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురం పోలీసు స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే గొలుసు దొంగతనం జరిగింది. ఉదయం 10.50 గంటల ప్రాంతంలో ఇద్దరు మహిళలు రోడ్డుపై నిల్చున్నారు
West Bengal | ఓ 28 ఏండ్ల యువకుడు ఈజీగా డబ్బును సంపాదించేందుకు మహిళలను టార్గెట్ చేశాడు. మహిళలను పెళ్లి చేసుకొని, వారితో కొద్ది రోజులు కాపురం చేసి నమ్మించేవాడు. ఆ తర్వాత విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ
విజయవాడ జాతీయ రహదారిపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జి వద్ద నగ్నంగా పడి ఉన్న జంట మృతదేహాలు బుధవారం కలకలం రేపాయి. మృతులను సికింద్రాబాద్ వారాసిగూడక