ముంబై: రూ.2,200 రుణం రికవరీ కోసం ఒక మహిళ ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరించడంతోపాటు బంధువులు, స్నేహితులకు వాటిని పంపారు. రుణ రికవరీ ఏజెంట్ల ఆగడాలను భరించలేకపోయిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. మహారాష్ట్ర రాజధాని �
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అర్ధనగ్నంగా మహిళ ఆందోళన ఉక్రెయిన్ మహిళలపై రష్యా సేనల దురాగతాలపై నిరసన మరియుపోల్ పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్టు రష్యా ప్రకటన కేన్స్/పోక్రోవ్స్, మే 21: ఫ్రాన్స్లో జరుగు�
భరోసా కేంద్రాలతో బాధిత మహిళలకు తక్షణ సాయం అందుతుందని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కేంద్రంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావ
Uttarakhand | మానవ సంబంధాలు క్రమంగా మంటగలసి పోతున్నాయి. కన్న కూతురిపై తండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడనే వార్తలు తరచూ చదువుతూనే ఉన్నాం. తాజాగా తన పేగు తెంచుకు పుట్టిన కొడుకునే ఓ మహిళ పెండ్లి చేసుకున్న విచిత్రమైన �
వివిధ రకాల వైద్య పరీక్షల కోసం గర్భిణులను 102 వాహనాల్లో దవాఖానలకు క్షేమంగా తీసుకెళ్లాలని ఆ సిబ్బందికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రాం అధికారి సామ్రాట్ సూచించారు. డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ ఆదేశాల మ
ఉన్నత చదువు చదివిన ఆ మహిళ వివాహానంతరం గృహిణిగా ఇంటికి పరిమితమైంది కానీ, కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా తారుమారు కావడంతో తాను సైతం భర్తకు చేదోడు వాదోడుగా నిలువాలని, అందుకు ఉద్యోగమే ఏకైక మార్గమని భా
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన పెంచియమ్మల్ అనే మహిళ పెండ్లయిన 15 రోజులకే భర్తను కోల్పోయింది. ఆ తరువాత ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను పెంచుకోవడం కోసం పనికి వెళ్లసాగింది. అయితే అక్కడ వేధింప�
ముప్పై ఏళ్లుగా తమకు పరిచయమైన ‘ముత్తు’ ఒక మహిళ అని తెలిసి ఆ ప్రాంతవాసులంతా షాకయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడిలో వెలుగు చూసింది. మూడు దశాబ్దాల క్రితం పెచియమ్మాల్ అనే 20 ఏళ్ల అమ్మాయికి పెళ్లయింది. వివా�
Constable | ఒడిశాలోని భువనేశ్వర్లో కదులుతున్న రైలు నుంచి జారిపడిన ఓ మహిళను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ (Constable) కాపాడాడు. పలాస-కటక్ ఎక్స్ప్రెస్ రైలు భువనేశ్వర్ రైల్వేస్టేషన్కు వచ్చింది. అయితే
శామీర్పేట, మే 11 : చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయ�
ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది. కొన్నిసార్లు ఆ సమస్యలోనే తిరుగులేని పరిష్కారం దొరుకుతుంది. సిద్దిపేటలో జరుగుతున్నది అదే. డ్రైనేజీ వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న వ్యర్థాలకు అడ్డుకట్ట వేయడానిక�
భర్త ఇంట్లో మరుగుదొడ్డి లేదని మనస్ధాపం చెందిన మహిళ (27) బలవన్మరణానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని కడలూర్ జిల్లాలో వెలుగుచూసింది. అరిసిపెరియకుప్పం గ్రామానికి చెందిన రమ్య ప్రైవేట్ ఆస్ప
Periods | ఒత్తిడి, మారుతున్న జీవనశైలి కారణంగా మహిళల్లో నెలసరి సమస్యలు అధికం అవుతున్నాయి. రుతుక్రమం సరిగ్గా రాకపోవడం, నొప్పి, అధిక రక్తస్రావం, చికాకు.. నిత్యం వేధిస్తుంటాయి. దీనికి యోగా చక్కని పరిష్కారమని అంటారు
ప్రస్తుతం కొద్ది దూరం నడవాలంటేనే ఆయాస పడుతుంటాం, కొందరు వాహనాలు లేనిదే బయటకు వెళ్లరు. కానీ, ఈ బామ్మను చూస్తే అందరూ ముక్కున వేలేసుకోవాల్సిందే. 40 ఏండ్లుగా సైకిల్ తొక్కుతూ ఏ మాత్రం అలసట లేకుండా సునాయాసంగా ప�