తన కండ్లుకప్పి వేరే యువతితో సన్నిహితంగా ఉంటున్న బాయ్ఫ్రెండ్ను యాపిల్ ఎయిర్ట్యాగ్తో ట్రాక్ చేస్తూ ఆపై అతడిని కడతేర్చిన మహిళ ఉదంతం కలకలం రేపింది.
ముంబై: చదువుకున్నంత మాత్రానా మహిళను ఉద్యోగం చేయాలని బలవంతం చేయలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. గ్రాడ్యుయేట్ అయిన మహిళ బయటకు వెళ్లి పని చేయాలా లేక ఇంటి వద్దనే ఉండాలా అన్నది పూర్తిగా ఆమె ఛాయిస్ అని �
తనతో తానే పెండ్లి చేసుకుంటానంటూ ఇటీవల వార్తల్లోకెక్కిన గుజరాత్ యువతి క్షమా బిందు పెండ్లి జరిగింది. అయితే ముందుగా చెప్పినట్టు ఓ గుడిలో జూన్ 11న చేసుకుంటానంటూ ప్రకటించినా.. మూడు రోజుల ముం దుగానే బుధవారం
బస్లో ప్రయాణిస్తుండగా మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూర్ నుంచి మంగళూరుకు స్లీపర్ బస్లో బాధితురాలు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.
భర్తతో కలిసి విహార యాత్ర కోసం వచ్చిన బ్రిటన్ మహిళపై నార్త్ గోవాలోని అరంబల్ స్వీట్ వాటర్ బీచ్ వద్ద లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం వెలుగుచూసింది.
ఎల్లారెడ్డిపేటకు చెందిన రేసు సతీశ్ వీర్నపల్లికి చెందిన రూతను 14 ఏండ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ప్రణిత్(12) ఒక్కగానొక్క కొడుకు. ఉన్నంతలో హాయిగా బతుకుతున్న తరుణంలో సతీశ్ ఈ ఏడాది మార్చ�
తమ కుటుంబాన్ని విడదీసేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కుట్ర పన్నుతున్నాడని మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ ఆరోపించారు. తన భర్త నుంచి విడాకుల నోటీసులు పంప�
యువతి పేరుతో ఇన్స్టాగ్రాం ఖాతా తెరిచి ఆపై ఆ అకౌంట్లో అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్న బీసీఏ విద్యార్ధి (22)ని డిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
మాయమాటలతో యువతి(25)ని మభ్యపెట్టి గెస్ట్హౌస్కు పిలిపించిన వ్యక్తి ఆపై ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. గ్వాలియర్ నగరంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింద�
కరోనా మహమ్మారి దేశంలోని మహిళా ఉద్యోగులపై పెను ప్రభావం చూపిందని బ్లూమ్బర్గ్ ఎకనమిక్స్ నివేదిక తెలిపింది. కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన మహిళలను అనేక కంపెనీలు మళ్లీ ఉద్యోగంలో చేర్చుకోవడం లేదని పేర్�
పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఏ.నర్సింహస్వామి కథనం ప్రకారం.. వినాయక్నగర్ డివిజన్ శ్రీసాయినగర్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీ సునీ