LXME | పురుషుడితో సమానంగా ఉద్యోగం చేస్తున్నా, ఆయనగారితో పోటీపడి సంపాదిస్తున్నా.. ఇల్లాలికి ఇంకా ఆర్థిక స్వాతంత్య్రం రాలేదు. ఇంటి బాధ్యతలను సింహభాగం పంచుకుంటున్న ఇంతికి.. తన సంపాదనలో ఎంత భాగం, ఎందుకు ఖర్చవుతు�
యువతి(20)పై ఆమె స్నేహితుడు సహా ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్లిన ఉదంతం తమిళనాడులోని చెంగల్పట్లో శనివారం రాత్రి వెలుగుచూసింది.
కౌలాలంపూర్: స్కూటర్పై వెనుక కూర్చొని స్నేహితురాలితో కలిసి వెళ్తున్న మహిళ తలపై పెద్ద కొబ్బరికాయ పడింది. దీంతో ఆమె స్కూటర్ పైనుంచి రోడ్డుపై పడింది. అయితే ఆ మహిళ హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం తప్పి
Kaziranga National Park | ఖజిరంగా నేషనల్ పార్క్.. ప్రపంచంలో ఒంటికొమ్ము ఖడ్గమృగాల్లో మూడింట రెండువంతులు ఇక్కడే ఉన్నాయి. బెంగాల్ బెబ్బులులకూ, గంభీరమైన గజేంద్రులకూ ప్రసిద్ధి. కానీ.. స్మగ్లర్లు, వేటగాళ్ల నుంచి వాటిని అను�
ఆదిలాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్టీసీ బస్సులో ఆదివారం ఓ మహిళ ప్రసవించింది. బస్సు డ్రైవర్, కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును దవాఖానకు తీసుకెళ్లడంతో తల్లి, బి�
ప్లాస్టిక్ డబ్బా శుభ్రం చేస్తుండగా, పేలుడు సంభవించి.. ఓ మహిళ చనిపోయింది. దుండిగల్ సీఐ రమణారెడ్డి కథనం ప్రకారం...కామారెడ్డి జిల్లాకు చెందిన రుడి లక్ష్మి(27), జయరాం దంపతులు బహదూర్పల్లిలోని ఎస్బీవీకే కన్వె
ఏడాది పాటు మహిళతో వివాహేతర సంబంధం నడిపాడు. ఆమె డబ్బులు అడుగుతూ తప్పుడు కేసు పెడతానని బెదిరించడంతో అడ్డు తొలగించుకోవాలని నమ్మించి గొంతుకోశాడు.
శుభకార్యానికి వెళ్లివస్తున్న మహిళ అనంతలోకాలకు చేరింది. అనుకోని ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఆదివారం రాత్రి మంథని మున్సిపల్ పరిధిలోని కూచీరాజ్పల్లి వద్ద జరిగిన ఘటన రచ్చపల్లిలో విషాదం నింపింది. మంథని
పాకిస్తాన్కు చెందిన మహ్మదీ బేగం శనివారం భారత పౌరసత్వం పొందింది. ఇండియన్ సిటిజన్ షిప్ యూ/ఎస్ 5(1)(ఎఫ్) కింద దరఖాస్తు చేసుకోవడంతో తనిఖీలు పూర్తి చేశారు. అనంతరం, జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ ఆధ్వర్యంలో �
పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్న ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తిని (38) ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని వసంత్ కుంజ్లోని మసూద్పూర్ గ్రామానికి చెందిన సంజయ్గా గుర్తించారు.
Edem Chandana | అనగనగా ఒక నాన్న. ఆయన చేయితిరిగిన నేతకారుడు. రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్న సృజనకారుడు. హఠాత్తుగా చనిపోయాడు. దీంతో, ఆయననే నమ్ముకున్న వందలాది చేనేత కార్మికులు వీధినపడ్డారు. సరిగ్గా ఆ సమయంలో రంగంల�
తనను పెండ్లి చేసుకునేందుకు ఇష్టపడడం లేదనే కోపంతో ఆమె కొడుకును కిడ్నాప్ చేశాడో యువకుడు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతీనగర్లోని బబ్బుగూడకు చెందిన యువతి (24) ఈవెంట్ మేనేజర్గా పనిచే�
Medical Guidance | ఆడపిల్లలు కౌమారానికి చేరుకునే దశ (14-18) ఎంతో ముఖ్యమైనది. ఈ సమయంలో వాళ్లలో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ లేత మనసులలో అనేక అనుమానాలు. కొందరిలో ఆరోగ్య సమస్యలూ తలెత్తుతాయి. ‘కొద్ద