మాయమాటలతో యువతి(25)ని మభ్యపెట్టి గెస్ట్హౌస్కు పిలిపించిన వ్యక్తి ఆపై ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. గ్వాలియర్ నగరంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింద�
కరోనా మహమ్మారి దేశంలోని మహిళా ఉద్యోగులపై పెను ప్రభావం చూపిందని బ్లూమ్బర్గ్ ఎకనమిక్స్ నివేదిక తెలిపింది. కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన మహిళలను అనేక కంపెనీలు మళ్లీ ఉద్యోగంలో చేర్చుకోవడం లేదని పేర్�
పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఏ.నర్సింహస్వామి కథనం ప్రకారం.. వినాయక్నగర్ డివిజన్ శ్రీసాయినగర్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీ సునీ
తనకు న్యాయం చేయలేకపోతే భారత్కు అయినా పంపాలని పాకిస్థాన్కు చెందిన ఓ మహిళ లాహోర్ హైకోర్టును వేడుకున్నది. తన 1,400 చదరపు అడుగుల ఇంటిని కబ్జాదారుల నుంచి తిరిగి ఇప్పించాలని
అసభ్య వీడియోలు తీసి.. తాను తీయలేదంటూ బుకాయిస్తున్న ఓ వ్యక్తిపై బాధిత యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. పంజాగుట్టలో నివాసముంటున్న యువతికి 2014 నుంచి బంజారాహిల్స్కు చెందిన స�
మహిళలు స్వయం ఉపాధి వైపు నడిపించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తున్నది. మహిళలు స్వయం ఉపాధి కోసం పది మంది కలిసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుగా ఏర్పడి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇచ్చే వడ్డీ లేని రుణాలు తీసు
ప్రియుడిని చేరేందుకు ఆమెకు సరిహద్దులు అడ్డుకాలేదు. అరణ్యం, నీటి ప్రవాహం ఆమె సంకల్పాన్ని నీరుగార్చలేదు. మనసిచ్చిన వాడిని మనువాడేందుకు ఆమె దండకారణ్యం దాటుకుని..నదీ ప్రవాహానికి ఎదురీది బంగ్�
పేగు బంధమే పెను శాపమైంది. నా అన్నవాళ్లే నట్టేట ముంచారు. అందరూ ఉన్నా వృద్ధాప్యంలో ఏకాకిలా మారింది. రోడ్డు పక్కన ఉన్న చెట్టే ఆ తల్లికి ఆశ్రయమైంది. అవసాన దశలో ఉన్న అవ్వను కంటికిరెప్పలా
ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చి, శవాన్ని వాగులో పూడ్చి పెట్టింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో సంచలనం రేపింది. మండలంలోని గుండ్లపల్లికి చెందిన పెనుగొండ వెంకటేశ్వర్లు (47)కు, లక�
కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ మహిళ వైద్యశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుషాయిగూడ పోలీసుల కథనం ప్రకారం.. కొంతం పద్మ(36) ఏఎస్రావునగర్లోని ఓ వైద్యశాలలో
నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన ఓ మహిళను సీఐఎస్ఎఫ్ అదికారులు ఎయిర్పోర్టులో పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఏజెంట్ ద్వారా వీసా
మహిళ వెంటపడి వేధిస్తున్న ఓ పోకిరీకి ఐదు రోజులు జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ రోడ్డు నం.12 ప్రాంతానికి చెందిన ఓ మహిళ అపోలో దవాఖానలో పనిచేస్తుంది
మహిళను వెంటపడి వేధించిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష పడింది. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్లోని ఓ ఆస్పత్రిలో పనిచేసే మహిళ విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా
భర్త నపుంసకుడని తెలిసి నిలదీయడంతో కట్నం కోసం అత్తింటి వారు మహిళను వేధింపులకు గురిచేసిన ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వెలుగుచూసింది. ఇండోర్లోని నెహ్రూ నగర్లో నివసంచే మహిళకు ఈ ఏడ