తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన పెంచియమ్మల్ అనే మహిళ పెండ్లయిన 15 రోజులకే భర్తను కోల్పోయింది. ఆ తరువాత ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను పెంచుకోవడం కోసం పనికి వెళ్లసాగింది. అయితే అక్కడ వేధింప�
ముప్పై ఏళ్లుగా తమకు పరిచయమైన ‘ముత్తు’ ఒక మహిళ అని తెలిసి ఆ ప్రాంతవాసులంతా షాకయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడిలో వెలుగు చూసింది. మూడు దశాబ్దాల క్రితం పెచియమ్మాల్ అనే 20 ఏళ్ల అమ్మాయికి పెళ్లయింది. వివా�
Constable | ఒడిశాలోని భువనేశ్వర్లో కదులుతున్న రైలు నుంచి జారిపడిన ఓ మహిళను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ (Constable) కాపాడాడు. పలాస-కటక్ ఎక్స్ప్రెస్ రైలు భువనేశ్వర్ రైల్వేస్టేషన్కు వచ్చింది. అయితే
శామీర్పేట, మే 11 : చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయ�
ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది. కొన్నిసార్లు ఆ సమస్యలోనే తిరుగులేని పరిష్కారం దొరుకుతుంది. సిద్దిపేటలో జరుగుతున్నది అదే. డ్రైనేజీ వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న వ్యర్థాలకు అడ్డుకట్ట వేయడానిక�
భర్త ఇంట్లో మరుగుదొడ్డి లేదని మనస్ధాపం చెందిన మహిళ (27) బలవన్మరణానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని కడలూర్ జిల్లాలో వెలుగుచూసింది. అరిసిపెరియకుప్పం గ్రామానికి చెందిన రమ్య ప్రైవేట్ ఆస్ప
Periods | ఒత్తిడి, మారుతున్న జీవనశైలి కారణంగా మహిళల్లో నెలసరి సమస్యలు అధికం అవుతున్నాయి. రుతుక్రమం సరిగ్గా రాకపోవడం, నొప్పి, అధిక రక్తస్రావం, చికాకు.. నిత్యం వేధిస్తుంటాయి. దీనికి యోగా చక్కని పరిష్కారమని అంటారు
ప్రస్తుతం కొద్ది దూరం నడవాలంటేనే ఆయాస పడుతుంటాం, కొందరు వాహనాలు లేనిదే బయటకు వెళ్లరు. కానీ, ఈ బామ్మను చూస్తే అందరూ ముక్కున వేలేసుకోవాల్సిందే. 40 ఏండ్లుగా సైకిల్ తొక్కుతూ ఏ మాత్రం అలసట లేకుండా సునాయాసంగా ప�
సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నీలోత్పల్ మృణాల్ (37)పై లైంగిక దాడి కేసు నమోదైంది. పెండ్లి పేరుతో తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని 32 ఏండ్ల మహిళ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీలోని తిమార్పూర్ పోలీసులు ఆయ�
We Hub | ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఇన్వెస్టర్లను రప్పిస్తుంది. మార్కెట్ను పరిచయం చేస్తుంది. విశ్వ విపణికి దారి చూపుతుంది. కొత్త అవకాశాలను చేరువ చేస్తుంది. ఆలోచన నుంచి అద్భుత విజయం వరకూ.. మహిళలను వే�
వివాహం, గర్భధారణ విషయంలో దేశంలో మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారు. గర్భనిరోధక సాధనాల వాడకం, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు స్త్రీల బాధ్యతేనని ఎక్కువ మంది పురుషులు భావించడమే దీనికి కారణం
అత్తింట్లో వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతి (25)ని మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడిన ఏఎస్ఐని అరెస్ట్ చేసిన ఘటన రాజస్ధాన్లోని జలవర్ జిల్లాలో గురువారం వెలుగుచూసింది.