కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ మహిళ వైద్యశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుషాయిగూడ పోలీసుల కథనం ప్రకారం.. కొంతం పద్మ(36) ఏఎస్రావునగర్లోని ఓ వైద్యశాలలో
నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన ఓ మహిళను సీఐఎస్ఎఫ్ అదికారులు ఎయిర్పోర్టులో పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఏజెంట్ ద్వారా వీసా
మహిళ వెంటపడి వేధిస్తున్న ఓ పోకిరీకి ఐదు రోజులు జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ రోడ్డు నం.12 ప్రాంతానికి చెందిన ఓ మహిళ అపోలో దవాఖానలో పనిచేస్తుంది
మహిళను వెంటపడి వేధించిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష పడింది. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్లోని ఓ ఆస్పత్రిలో పనిచేసే మహిళ విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా
భర్త నపుంసకుడని తెలిసి నిలదీయడంతో కట్నం కోసం అత్తింటి వారు మహిళను వేధింపులకు గురిచేసిన ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వెలుగుచూసింది. ఇండోర్లోని నెహ్రూ నగర్లో నివసంచే మహిళకు ఈ ఏడ
తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుపై అమెరికాకు చెందిన మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని ప్రశంసలు కురిపించారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో మంగళవారం మ
న్యూఢిల్లీ: ఒక కారు వంతెనపై డివైడర్ను ఢీకొట్టింది. కారు అదుపు తప్పడంతో అందులో ప్రయాణిస్తున్న మహిళ ఫ్లైఓవర్ పైనుంచి కిందపడి మరణించింది. ఈ అనూహ్య ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. వాయువ్య ఢిల్లీలోని అశ�
ముంబై: రూ.2,200 రుణం రికవరీ కోసం ఒక మహిళ ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరించడంతోపాటు బంధువులు, స్నేహితులకు వాటిని పంపారు. రుణ రికవరీ ఏజెంట్ల ఆగడాలను భరించలేకపోయిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. మహారాష్ట్ర రాజధాని �
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అర్ధనగ్నంగా మహిళ ఆందోళన ఉక్రెయిన్ మహిళలపై రష్యా సేనల దురాగతాలపై నిరసన మరియుపోల్ పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్టు రష్యా ప్రకటన కేన్స్/పోక్రోవ్స్, మే 21: ఫ్రాన్స్లో జరుగు�
భరోసా కేంద్రాలతో బాధిత మహిళలకు తక్షణ సాయం అందుతుందని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కేంద్రంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావ
Uttarakhand | మానవ సంబంధాలు క్రమంగా మంటగలసి పోతున్నాయి. కన్న కూతురిపై తండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడనే వార్తలు తరచూ చదువుతూనే ఉన్నాం. తాజాగా తన పేగు తెంచుకు పుట్టిన కొడుకునే ఓ మహిళ పెండ్లి చేసుకున్న విచిత్రమైన �
వివిధ రకాల వైద్య పరీక్షల కోసం గర్భిణులను 102 వాహనాల్లో దవాఖానలకు క్షేమంగా తీసుకెళ్లాలని ఆ సిబ్బందికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రాం అధికారి సామ్రాట్ సూచించారు. డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ ఆదేశాల మ
ఉన్నత చదువు చదివిన ఆ మహిళ వివాహానంతరం గృహిణిగా ఇంటికి పరిమితమైంది కానీ, కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా తారుమారు కావడంతో తాను సైతం భర్తకు చేదోడు వాదోడుగా నిలువాలని, అందుకు ఉద్యోగమే ఏకైక మార్గమని భా