బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు కారులో కూర్చొన్న 17 ఏండ్ల బాలికను బయటకు లాగి లైంగిక దాడికి పాల్పడటమే కాక, అందులోని ముగ్గురు మహిళల నుంచి బంగారాన్ని దోచుకున్న ఘటన మహారాష్ట్రలోని పుణె జిల్లాలో జరిగింది.
Woman Kills Pet Dog In 'Tantric' Ritual | ఒక మహిళ తన ఇంట్లో క్షుద్ర పూజలు చేసింది. దీని కోసం పెంపుడు కుక్కను బలి ఇచ్చింది. ఆ తర్వాత అపార్ట్మెంట్కు తాళం వేసి వెళ్లిపోయింది. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు పోలీ�
డబుల్ బెడ్ రూం ఇండ్ల తుది జాబితా నుంచి పేరు తొలగించడంతో ఓ మహిళ మంచిర్యాల జిల్లా మందమర్రి తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం మధ్యాహ్నం పెట్రోల్ సీసాతో ఆందోళన వ్యక్తం చేసింది.
పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లిలో గుర్తు తెలియని సుమారు 55-60 సంవత్సరాల వయస్సు గల మహిళ మృతదేహం లభ్యమైనట్లు రైల్వే జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.
Woman Kills Children | ప్రియుడితో కలిసి హానీమూన్ వెళ్లేందుకు కన్న పిల్లల అడ్డు తొలగించుకోవాలని ఒక మహిళ భావించింది. విషం ఇచ్చి వారిని చంపింది. పిల్లల మృతిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. ఆ
Mob Trial | మహిళ, ఆమె ప్రియుడ్ని గ్రామస్తులు నిర్బంధించారు. ఆ వ్యక్తిని కొట్టారు. వారిద్దరి మధ్య సంబంధంపై బహిరంగంగా ప్రశ్నించి విచారణ జరిపారు. ఈ అవమానం భరించలేని ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.
Woman Points Gun | గ్యాస్ స్టేషన్ సిబ్బందితో ఒక కుటుంబం వాగ్వాదానికి దిగింది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి చెందిన మహిళ గ్యాస్ స్టేషన్ వ్యక్తి ఛాతిపై గన్ గురిపెట్టింది. నీ కుటుంబం గుర్తుపట్టలేనంతగా బుల్లెట్లతో కాల�
గోదావరిఖని ప్రభుత్వ దవాఖాన మార్చురీలో గుర్తు తెలియని మహిళ శవం భద్రపర్చినట్లు గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాద రావు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. వారం రోజుల క్రితం గోదావరిఖని గంగానగర్ ప్రాంతంలో అపస్మారక �
Woman Strangles Children | కన్న పిల్లలను చంపేందుకు తల్లి ప్రయత్నించింది. గొంతు నొక్కడంతో ఆరేళ్ల కుమార్తె మరణించింది. మూడేళ్ల కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నది. (Woman Strangles Children) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్
Shocking Dowry Demand | ఒక మహిళను ఆమె అత్తమామలు వేధించారు. అదనపు కట్నం కోసం షాకింగ్ డిమాండ్ చేశారు. భర్త అనారోగ్యంగా ఉండటంతో కిడ్నీ దానం చేయాలని కోడలిని డిమాండ్ చేశారు. దీని కోసం ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టారు.
ఇందిరమ్మ ఇల్లు అడిగిన ఓ నిరుపేద మహిళకు ఘోర అవమానం ఎదురైంది. ఆడబిడ్డ అనే కనీస ఇంగితజ్ఞానం లేకుండా ఓ కాంగ్రెస్ నాయకుడు బలుపు మాటలు మాట్లాడాడు. అధికార దర్పాన్ని చూపించాడు. తానూ ఒక మనిషినేనన్న సోయి మరిచి ఆడబ
Rahul Gandhi With Bihar Woman | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ఒక యువతి మాట్లాడింది. ఆయన మాదిరిగా తాను కూడా పెళ్లి చేసుకోబోనని చెప్పింది. రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నానని ఆ మహిళ అన్నది. ఈ వీడియో క్�
మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న క్రమంలో నాటు మందు వాడడం తో మృతి చెంది ఉంటుందని మృతురాలి కుటుంబీకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత�