డబుల్ బెడ్రూం ఇంటికి సంబంధించి గ్రామసభలో తన పేరు చదివిన అధికారులు ఇల్లు ఇవ్వకపోవడంతో ఆవేదన చెందిన ఓ మహిళ ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూం ఇంటి తాళం పగులగొట్టి అందులోకి వెళ్లింది. ఆ తరువాత తన వెంట బాటిల్లో �
క్యాన్సర్ వ్యాధి సోకి ఆరోగ్యం క్షీణిస్తుందని, ఆర్థికంగా తన వల్ల ఇబ్బందుల వుతున్నాయని కుంగిపోయిన ఓ మహిళ మితిమీరిన కాల్షియం టాబ్లెట్లను మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చ
ఇంట్లో ఖాళీగా ఉన్నామని ఒకరు.. పనిచేసే ఉద్యోగంతో వచ్చే సంపాదన కుటుంబ పోషణకు సరిపోక మరొకరు... ఏదో ఒకటి అదనంగా పనిచేసి మరి కొంత డబ్బు సంపాదించాలని ఇంకొకరు.. ఇలా పార్ట్టైమ్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇ
ప్రియురాలు మరణించిందన్న క్షణికావేశంలో ప్రియుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాజాపూర్ మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది. వయసు తేడా కారణంగా పెద్దలు వద్దన్నారని యువతి ఆత్మహత్యకు పా ల్పడగా, ఆ విషాదాన్ని తట్�
పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడు నివాసం ఉండే ఇంటిపై నుంచి దూకడంతో ప్రియురాలికి తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్ కు తరలిస్తుండగా మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది.
ఆ దంపతులకు వివాహం జరిగి తొమ్మిదేళ్లు కావస్తున్నది. ఈ క్రమంలో వారికి మొదటి సంతానమైన పసిపాప పుట్టిన నెలరోజుల్లోనే అనారోగ్యంతో మృతి చెందింది. ఆ తర్వాత పుట్టిన రెండో పసిబిడ్డ కూడా పుట్టిన వెంటనే స్వల్ప కాలం
నిజాంపేట,ఫిబ్రవరి16 : చెరువులోకి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం నిజాంపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన ఎర్రం నర్సవ్వ (55) కుటుంబ విషయంలో సమస్యలు,గత కొంత క�
బండ్లగూడ : భర్త తన కొడుకుని చూపించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మనస్తాపానికి గురైన మహిళ ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఎస్సై శ్ర
షాబాద్ : అనుమానస్పద స్థితిలో ఓ మహిళ చెరువులో పడి మృతిచెందిన సంఘటన షాబాద్ మండల పరిధిలోని బొబ్బిలి గ్రామంలో చోటు చేసుకుంది. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. కొందుర్గు మండలం రేగడి చిల్కమర్రి గ్ర
ఉరేసుకొని ఆత్మహత్య | మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో విషాద ఘటన జరిగింది. కరోనాతో భర్త మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకులోనై భార్య సైతం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.