MLA Palvai Harish Babu | కుమురంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వు జీవో ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేశారు.
One Nation One Election bill: జమిలి ఎన్నికల బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ వ్యతిరేకమని ఎంపీ మనీశ్ తివారి ఆ
Mamata Banerjee | జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు, ప్రీమియంపై జీఎస్టీని ఉపసంహరించాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. బీమాపై 18 శాతం పన్నును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించడా�
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ)లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే.. దాని కాలపరిమితి ఐదేండ్లుంటుంది. అయితే ఈలోగా ఏదైనా అత్యవసరంగా నిధులు కావాల్సి వచ్చి సదరు ఆర్డీ ఖాతాను ఉపసంహరించుకోవాలంటే ఏం చేయా�
గొలుసు కట్టు విధానంలో ట్రేడింగ్ పేరుతో కోట్లాది రూపాయల మోసం చేసిన ముక్తిరాజ్, అతడి అనుచరులు ఈ నెల 14వ తేదీన ఒక్క రోజే బ్యాంకు ఖాతా నుంచి రూ.7.5 కోట్లు డ్రా చేసినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. హబ్సిగూడ�
‘హలో.. ఎన్నికల బరి నుంచి తప్పుకో. ఇక నేనేమీ వినను’ అంటూ బీజేపీ రెబల్ నేతను బెదిరించారు ప్రధాని మోదీ. హిమాచల్ప్రదేశ్లో అధికార బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో స్వయంగా ప్రధాని మోదీయే రంగంలోకి దిగా�
CBI | సీబీఐ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేయాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే.
రాష్ట్రాలు వద్దంటున్నా, రైతులు మొత్తుకొంటున్నా కేంద్రంలోని మోదీ సర్కారు మరోసారి రైతు వ్యతిరేక నిర్ణయం తీసుకొన్నది. ధాన్యం సేకరణను ప్రైవేటీకరిస్తామని ప్రకటించింది. ఇప్పటికే కొనేవాళ్లు లేక, కనీస మద్దతు
పాలు, శ్మశానాలు, చేనేత కార్మికులు, అల్పాదాయ వర్గాలపై జీఎస్టీ విరమించాలని సీఎం కేసీఆర్ ప్రధానిని డిమాండ్చేశారు. ‘ఇప్పటికైనా ప్రధానమంత్రిగారికి రెండు చేతు లు ఎత్తి మా రాష్ట్రం తరఫున, దేశ ప్రజల తరఫున వేడ�
ఒడిశా తీర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం ఉదయం 5.30 గంటలకు బలహీన పడి అల్పపీడనంగా మారింది. దీంతో తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం తప్పిం ది. వర్షాలు పూర్తిగా తగ్గి కొద్ది రోజుల