Cold Wave | రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలను చలి వణికిస్తోంది. తెల్లవారుజామున మంచు కురియడంతో.. ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. సాయంత్రం 6 అయిందంటే చాలు చలి తీవ్రత పెరిగిపోతోంది. అయితే రా�
రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత ఎక్కువై పొగ మంచు కమ్మేస్తున్నది. వారం రోజులుగా పొగ మంచు మూలం గా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పది గంటలైనా చలి ఏమాత్రం తగ్గడం లేదు.
గ్రేటర్లో చలి క్రమంగా పెరుగుతున్నది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గరిష్ఠం 30.4, కనిష్ఠం 18.1 డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Kedarnath Dham:ఉత్తరాఖండ్లోని ఛార్థామ్ యాత్రలో భాగమైన కేదార్నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని ఇవాళ మూసివేశారు. బాబా కేదార్ ఆలయ ద్వారాలకు ఉదయం 8.30 నిమిషాలకు తాళం వేసేశారు. శీతాకాలం ప్రవేశించిన నేపథ్యంలో ఆలయాన�
COVID-19 | కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతూనే ఉన్నది. రెండున్నరేళ్లు దాటినా ఇంకా వెంటాడుతూనే ఉన్నది. మహమ్మారికి అంతం ఎన్నడు?.. సీజన్ను బట్టి కేసులు పెరుగుతాయా?.. ఇలా ఇంకా ఎన్నో ప్రశ్నలు ఇప్పటికీ చాలా మంది ప్రజల �
చలికాలం ఏదైనా తినాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. లేదంటే దగ్గు, జలుబుతో పాటు గొంతు సమస్యలు దాడి చేస్తాయి. ఈ రుతువులో ఒంట్లో వేడిని పుట్టించే పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వాటివల్ల ప్రయోజనాలు అ�
బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు..ఎవరైనా గదిలోనే ఉండేందుకు ఇష్టపడతారు.. చాలామంది వాకింగ్కు వెళ్లేందుకు బద్ధకిస్తారు. కానీ, శరీరానికి సూర్మరశ్మి అందకపోతే అనారోగ్యంపాలవుతామట. మరి ఉదయంపూట ఎండలో �
చలికాలం వచ్చిందంటే స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ పెదాల సమస్యలు మొదలవుతాయి. ఒక్కసారిగా పొడి బారడం, పగలడం ప్రారంభం అవుతుంది. పట్టించుకోకపోతే సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి, ఇంట్లోనే చిన్నచిన్న చిట్కాల
చల్లని సాయంత్రం. అందులోనూ చలికాలం. వేడివేడిగా ఏదైనా తాగాలనిపించడం సహజం. ఆరోగ్యానికి హాని కలిగించే టీకాఫీలతో పోలిస్తే.. రకరకాల కూరగాయలు, ధాన్యాలతో చేసే సూప్స్ ఉత్తమమని అంటున్నారు పోషకాహార నిపుణులు. దీర్�
ఈ సీజన్లో భోజనంలో పాలకూరను భాగం చేసుకుంటే, చలిని తరిమి కొట్టవచ్చని ఆహార నిపుణులు హామీ ఇస్తున్నారు. పాలక్ పనీర్, పాలక్ పరాటాలతో చలి పులిపై పోరాటం ఎంతో సులువని హితబోధ చేస్తున్నారు. అన్ని కాలాల్లో లభించ�
చలికాలంలో చర్మం పొడిబారడం, దురద, మొటిమలు మొదలైన సమస్యలు సాధారణం. ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు చర్మ కణాల్లోని తేమ తగ్గుతూ ఉండటమే దీనికి కారణం. అయితే మార్కెట్లో దొరికే వివిధ మాయిశ్చరైజర్లు, క్రీములు, లోషన్ల�
శీతాకాలంలో శరీరం, మనసు రెండూ బద్ధకంగానే ఉంటాయి. కూర్చున్న దగ్గరినుంచి లేవబుద్ధికాదు.వ్యాయామం వాయిదాపడుతుంది. దీంతో చాలామంది బరువు పెరుగుతుంటారు. కొందరికి ‘సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్’ ఉంటుంది. ప్ర�
చలికాలంలో చాలామందిలో కనిపించే లక్షణాలు.. జలుబు (సర్ది), దగ్గు. అయితే, కరోనా మహమ్మారి ప్రాథమిక లక్షణాల్లో ఇవీ ఉండటంతో తుమ్ములు రాగానే జనం వణికిపోతున్నారు. ఇలాంటప్పుడు, సంప్రదాయ చిట్కాలను పాటిస్తే మెరుగైన ఫ�