King Fisher | గతంలో బీర్లలో పాములు, ఇతర సూక్ష్మజీవులు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. దీంతో మందుబాబులు తీవ్ర ఆందోళనకు గురై.. ఎక్సైజ్ శాఖ అధికారులపై కన్నెర్రజేశారు.
New Liquor Policy | ఒక్క ఆగస్టులోనే రూ.30 వేల కోట్లను ఎక్సైజ్ శాఖ ద్వారా రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్కెచ్ వేసింది. ఇందుకోసం పాత మద్యం పాలసీని సవరించి నూతన మద్యం పాలసీని రూపొందించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డ�
రద్దీప్రాంతాల్లో వైన్ షాపులు ఉండడంతో మదుబాబులు రోడ్లపైనే వెహికిల్స్ పార్కింగ్ చేయడం వల్ల ఇబ్బదులకు గురికావాల్సి వస్తోందని ఐద్వా జిల్లా కార్యదర్శి జవాజి విమల మండిపడ్డారు. సిరిసిల్లలోని అమృత్ లాల్ �
ఎక్కడపడితే అక్కడ చెత్త వేయరాదని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలకు సూచించారు. శనివారం ఉదయం ఆరు గంటలకు ఆయన మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో మున్సిపల్ సిబ్బందితో కలిసి విస
Collector Rahul Raj | శనివారం ఉదయం 6 గంటలకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నర్సాపూర్ మున్సిపాలిటీలో వివిధ వార్డులలో సంబంధిత మున్సిపల్ సిబ్బందితో కలిసి విస్తృతంగా పర్యటించారు. పారిశుధ్యం, ప్రజారోగ్యం, మున్సిపాలి�
మద్యం దుకాణాల వద్ద మందుబాబులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మద్యం దుకాణాల పరిసర ప్రాంతాలలో సిట్టింగ్లేస్తూ బార్లను తలపించేలా వ్యవహరిస్తున్నారు. చీకటి పడిందంటే చాలు రాత్రి 11 గంటల వరకు ఆయా మద్యం దుక�
Wine shops | గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురువారం జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు తిమ్మాపూర్ మండలం వ్యాప్తంగా ఉన్న వైన్స్ లను(Wine shops) ఎక్సైజ్ పోలీసులు సాయంత్రం నాలుగు గంటలకే క్లోజ్ చేశారు.
మద్యం ప్రియులకు చేదు వార్త. రాష్ట్రంలోని ఆ జిల్లాల్లో రెండు రోజులపాటు వైన్ షాపులు (Wine Shops) మూతపడనున్నాయి. ఈ నెల 27న రెండు ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి.
మద్యం ప్రియులపై రాష్ట్ర ప్రభుత్వం భారం మోపిం ది. రేట్లు పెంచడంతో వేసవికి ముందే చల్లని బీర్లు వేడి పుట్టిస్తున్నాయి. అన్ని బ్రాండ్లపై గరిష్ట ధరపై 15శాతం అదనంగా పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభు త్వం సోమవారం ఉత�
Telangana | సంక్రాంతి పండగ వేళ తెలంగాణలో యూబీ బ్రాండ్ (కింగ్ఫిషర్, బడ్వైజర్) బీర్ల అమ్మకాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.