గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మద్యం విచ్చలవిడిగా సరఫరా అవుతోంది. సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన వారంతా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు విందులు, వినోదాలు ఏర్పాటు చేస్త�
ఒకవైపు పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుండగా.. మరోవైపు మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. పల్లెల్లో మద్యం ఏరులైపారుతున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటీ నుంచి కోడ్ అమల్లోకి �
Munugode | నల్లగొండ: మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల నిర్వహణ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల ప్రకారమే మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు ఊరి బయటే వైన్ షాపులను ఓపెన్ చేశారు.
తెలంగాణలో మద్యం దుకాణాలు, బార్ల సంఖ్య రోజురోజుకూ పెరగడంపై స్వయంగా హైకోర్టు ఆందోళన వ్యక్తం చేయడమేకాదు.. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది.
మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల నిర్వహణ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల ప్రకారమే మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు ఊరి బయటే వైన్ షాపులను ఓపెన్ చేశారు. మధ్యాహ్నం ఒంటి గ�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త మద్యం దుకాణాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెం డేళ్ల (2025-27) కాలానికి 294 షాపులను దక్కించుకున్న లైసెన్స్దారులకు కలిసివచ్చిం ది. ప్రస్తుతం పంచాయత�
2025-27 సంవత్సరానికి లక్కీడిప్ ద్వారా మద్యం షాఫులు దక్కించుకున్న వారు నేటినుంచి ఓపెన్ చేయనున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండడంతో షాప్లు దక్కించుకున్న వారికి ప్రారంభంలోనే లాభాల కిక్కు కలిసిర�
మధిర పట్టణంలోని నివాస ప్రాంతంలో వైన్ షాపుల ఏర్పాట్లను నిలిపివేయాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్కు, ఎక్సైజ్ ఎస్ఐ కు స్థానిక మహిళలు శుక్రవారం వినతి పత్రం అందజేశారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో న్యాయస్థానం ముందున్న వైన్స్ షాపును అక్కడి నుంచి తరలించాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణిలో దరఖాస్తు పెట్టారు.
మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం ఆనవాయితీ. సిండికేట్లకు అవకాశం ఇవ్వకుండా, లక్కీ లాటరీలో లైసెన్స్ ఎవరికి దక్కిందో వారే దుకాణం నిర్వహించేలా చూడటం ఈ విధానం ప్రధాన లక్ష్యం. లేదంటే విచారణ లేకుండా �
మద్యం ప్రియులకు అలర్ట్. హైదరాబాద్లో వరుసగా నాలుగు రోజుల పాటు వైన్ షాపులు బంద్ (Wine Shops Close) కానున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించింది.
విధులను నిర్లక్ష్యం చేస్తూ.. మద్యం టెండర్లలో పాల్గొని లక్కీడిప్లో వైన్షాపు ద క్కించుకున్న ప్రభుత్వ పీఈటీ పుష్పను సస్పెన్షన్ చేస్తూ శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ‘మద్యం వ్�
రాష్ట్రంలో 2025-2027 సంవత్సరానికి గాను మద్యం దుకాణాల లైసెన్స్ల ప్రక్రియ ముగిసింది. 2620 మద్యం దుకాణాలు ఉండగా, సోమవారం లాటరీ పద్ధతిలో 2601 దుకాణాలకు లైసెన్స్లు కేటాయించారు.
వైన్స్షాపుల లక్కీ డ్రా ఉత్కంఠభరితంగా సాగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం లాటరీ పద్ధతిలో డ్రా నిర్వహించగా, ఆద్యంతం టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఈ స�