హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో మద్యం ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రూ. 200 లోపు ఎంఆర్పీ ఉన్న 180 ఎంఎల్�
హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. లిక్కర్పై 20 నుంచి 25 శాతం పెంచారు. వెయ్యి ఎంఎల్ లిక్కర్పై రూ. 120 పెంచడంతో.. ధర రూ. 495 నుంచి రూ. 615కు పెరిగింది. ల�
New year liquor sales | మద్యం ప్రియులకు శుభవార్త. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా మద్యం దుకాణాలు, బార్ల సమయాన్ని ప్రభుత్వం పెంచింది. ఈ నెల 31వ తేదీ రాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాల్లో
Tik Tok | టిక్ టాక్ కోసం సరదాగా వీడియో చేయబోయి ఒక యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఒక వైన్ షాపు వద్ద ఒక యువకుడు తుపాకీ పట్టుకొని టిక్ టాక్ వీడియో చేయబోయాడు
Wine Shops | ములుగు జిల్లాలోని ఓ రెండు మద్యం షాపులకు భలే డిమాండ్ ఉంది. ఆ మద్యం షాపులను దక్కించుకునేందుకు నలుగైదురు కాదు.. ఏకంగా 94 మంది పోటీ పడుతున్నారు. మరి ఎవరికి అదృష్టం వరిస్తుందో
Telangana | తక్కువ దరఖాస్తులు వచ్చి లక్కీడ్రా ఆగిపోయిన మద్యం దుకాణాలకు రెండు రోజుల్లో కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఎక్సైజ్శాఖ అధికారులు తెలిపారు. రాష్ర్టంలో మొత్తం 2,620
రెండు దుకాణాలకు కోర్టు కేసు, మరో 43 దుకాణాలకు తక్కువ దరఖాస్తులు రావడమే కారణం నివేదిక కోరిన ఎక్సైజ్ కమిషనర్ హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు లైసెన్స్దారుల ఎంపికక�
2,620 దుకాణాలకు 66,452 దరఖాస్తులు చివరి రోజే 36,762 దరఖాస్తులు ఒక్కో లైసెన్సు కోసం 25 మంది పోటీ ప్రభుత్వానికి రూ.1,329 కోట్ల ఆదాయం హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు శనివారం లక్కీడ్రా ద�