పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో న్యాయస్థానం ముందున్న వైన్స్ షాపును అక్కడి నుంచి తరలించాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణిలో దరఖాస్తు పెట్టారు.
మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం ఆనవాయితీ. సిండికేట్లకు అవకాశం ఇవ్వకుండా, లక్కీ లాటరీలో లైసెన్స్ ఎవరికి దక్కిందో వారే దుకాణం నిర్వహించేలా చూడటం ఈ విధానం ప్రధాన లక్ష్యం. లేదంటే విచారణ లేకుండా �
మద్యం ప్రియులకు అలర్ట్. హైదరాబాద్లో వరుసగా నాలుగు రోజుల పాటు వైన్ షాపులు బంద్ (Wine Shops Close) కానున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించింది.
విధులను నిర్లక్ష్యం చేస్తూ.. మద్యం టెండర్లలో పాల్గొని లక్కీడిప్లో వైన్షాపు ద క్కించుకున్న ప్రభుత్వ పీఈటీ పుష్పను సస్పెన్షన్ చేస్తూ శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ‘మద్యం వ్�
రాష్ట్రంలో 2025-2027 సంవత్సరానికి గాను మద్యం దుకాణాల లైసెన్స్ల ప్రక్రియ ముగిసింది. 2620 మద్యం దుకాణాలు ఉండగా, సోమవారం లాటరీ పద్ధతిలో 2601 దుకాణాలకు లైసెన్స్లు కేటాయించారు.
వైన్స్షాపుల లక్కీ డ్రా ఉత్కంఠభరితంగా సాగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం లాటరీ పద్ధతిలో డ్రా నిర్వహించగా, ఆద్యంతం టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఈ స�
జిల్లాలోని సరూర్నగర్, శంషాబాద్ డివిజన్ల పరిధిలోని 249 వైన్స్ షాపులకు శనివారంతో టెండర్లు ముగిశాయి. కాగా, వాటికి సుమారు 13,300 పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
‘హలో సార్.. బాగున్నారా.. మీ బిజినెస్ ఎలా ఉంది?.. ఒకసారి మద్యం బిజినెస్లోకి వచ్చి చూడండి.. లాభసాటిగా ఉంటుంది. ఒక్క దరఖాస్తు అయినా వేయండి’ అంటూ ఎక్సైజ్ అధికారులు ఫోన్లు చేస్తున్నారు. కొత్త మద్యం షాప్ల టెండ
Liquor Shops | రాష్ట్రంలోని 2,620 మద్యం షాపులకు శుక్రవారం ఒక్కరోజే భారీగా దరఖాస్తులు వచ్చాయి. నిన్నటివరకు 25వేల దరఖాస్తులు రాగా.. శుక్రవారం ఒక్కరోజే 25వేల దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా ఇప్పటివరకు 50వేల దరఖాస్తులు వచ్చాయ
Munugode | నల్లగొండ జిల్లాలోని మునుగోడులో వైన్స్ల కోసం టెండర్లు వేసేవారికి ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఝలక్ ఇచ్చారు. టెండర్లు వేసి షాపులు దక్కించుకునే వారు ఇక నుంచి ఊరి బయటే వైన్స్లు ఏర్పాటు చేయాలని, సాయ�
కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో రూ. 2 లక్షలు ఉన్న ధరఖాస్తు ఫారం ధరను ఈసారి రూ. లక్ష పెంచి రూ. 3 లక్షలు చేశారు.
Wine Shops | గణేశ్ నిమజ్జన ప్రక్రియ నేపథ్యంలో పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.