అమరావతి : మద్యం మత్తులో జరుగుతున్న దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మద్యం మత్తులోనే భర్తను దారుణంగా హత్య చేసిన భార్య వైనం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రఘుదేవపురం గ్రామంలో చోటు చేసుకుంది
అహ్మదాబాద్ : గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ఓ వ్యక్తి ఇన్స్టాగ్రాం పోస్ట్ ద్వారా భార్యకు ట్రిపుల్ తలాఖ్ ఇచ్చిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి బాధిత మహిళ తల్లితండ్రులతో కలిసి పోలీసు�
Rajendranagar | రాజేంద్రనగర్లో విషాదం చోటుచేసుకుంది. మాజీ భర్త వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. రాజేంద్రనగర్కు చెందిన షాజహా బేగం, ఇమ్రాన్ భార్యా భర్తలు
కోల్కతా: తన అనుమతి లేకుండా స్మార్ట్ ఫోన్ కొన్న భార్యను హత్య చేయాలని భర్త భావించాడు. దీని కోసం కాంట్రాక్ట్ కిల్లర్స్ను నియమించాడు. అయితే హత్యాయత్నం నుంచి ఆమె తప్పించుకుంది. తీవ్ర గాయాలతో బ
ముంబై : తన నుంచి దూరమైన భార్య నగ్న వీడియోను వాట్సాప్లో అప్లోడ్ చేసిన వ్యక్తి (30)పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి(28) ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చ
అమరావతి : ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ భర్తపై హత్యాయత్నం చేసిన ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది. టూటౌన్ ఎస్ ఐ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రియాంకనగర్ వీధికి చెందిన ఈశ్వర్ రెడ్డికి శివ�
అమరావతి: గుంటూరు జిల్లా పొన్నూరులోని భావననగర్ కాలనీలో దారుణం జరిగింది. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఈరోజు వెలుగులోకి వచ్చింది.
భార్యపై కోపంతో భర్త ఘాతుకం ఆపై రైలు కిందపడి ఆత్మహత్య మహబూబాబాద్లో విషాదం మహబూబాబాద్ రూరల్, జనవరి 11: భార్యతో గొడవ కారణంగా అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను పొట్టన పెట్టుకున్నాడు ఓ కిరాతకుడు. వారిని బ�
Punjab Chief Minister's Family members Test Covid Positive | పంజాబ్ ముఖ్యమంత్రి ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. చరణ్జిత్ సింగ్ చన్నీ కుటుంబంలో చెందిన ముగ్గురు మహమ్మారి
Relationship tips: ఆలుమగలన్న తర్వాత చాలామంది అన్యోన్యంగానే ఉంటారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటారు. కానీ కొంతమందిలో ఆ సఖ్యత లోపిస్తుంది. కొన్ని జంటల్లో