విడాకులు పొందిన ముస్లిం మహిళ ‘ఇద్దత్' గడువు ముగిసి, మళ్లీ పెండ్లి చేసుకోనంత వరకు సీఆర్పీసీ ప్రకారం భర్త నుంచి భరణం పొందేందుకు అర్హురాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ పేర్కొన్నది
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ సతీమణి వసుమతి (67) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం సాయంత్రం మృతిచెందారు. మూడురోజుల క్రితం వ�
భార్య వేరొకరితో వివాహేతర సంబంధం కలిగిఉందనే అనుమానంతో భార్యతో పాటు అత్తపై పదునైన ఆయుధంతో దాడి చేసిన వ్యక్తి ఉదంతం మహారాష్ట్రలోని పుణే చించ్వాద్ ప్రాంతంలో వెలుగుచూసింది.
రామాయణ కథలో ప్రతి పాత్రా మహోన్నతమైనదే! కొన్ని పాత్రలు రామాయణ గమనాన్నే మార్చేశాయి. రాముడికి పట్టాభిషేకం నిర్వహించాలని దశరథుడు అనుకోవడం, అదే సమయంలో మంధర రాక, కైకేయి మనసును వికలం చేయడం ఇవన్నీ కార్యకారణ సంబ�
భార్య ప్రవర్తనపై అనుమానంతో రగిలిన భర్త ఆమెను కత్తిపోట్లకు గురిచేసి కడతేర్చిన కేసులో నిందితుడికి ముంబై సెషన్స్ కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం పరామర్శించారు. అనారోగ్యంతో ఇటీవల అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ మృతి చెందిన విషయం తెలిసిందే
నాలుగు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. రాత్రింబవళ్లూ విష సర్పాలు, తోడేళ్లు, నక్కలు అక్కడ కలియదిరుగుతాయి. ఒక్కసారి దారిమరిచిపోయామో.. జనజీవనంలోకి తిరిగి రావడం దుర్లభమే
అమరావతి: పొరుగింట్లో ఉండే మహిళపై భర్త అత్యాచారం చేయగా, ఆ నేరాన్ని అడ్డుకోవాల్సిన భార్య మొబైల్లో వీడియో తీసింది. ఈ దారుణ ఘటన విజయవాడలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అమరావతి : భార్యపై భర్త కత్తితో దాడి చేసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరం గ్రామానికి చెందిన పావని, పచ్చలమెట్ట ప్రాంతానికి చెందిన శింగంశెట్�
Srikakulam | ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటలో భార్య, అత్తను అల్లుడు గొంతుకోసి చంపేశాడు. ఆపై అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
అమరావతి : మద్యం మత్తులో జరుగుతున్న దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మద్యం మత్తులోనే భర్తను దారుణంగా హత్య చేసిన భార్య వైనం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రఘుదేవపురం గ్రామంలో చోటు చేసుకుంది