దేశంలోని వివిధ రాష్ర్టాల్లో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా నెలకొంది. ఒకవైపు ఎండలు రోజురోజుకు ఎక్కువవుతుండటం, మరోవైపు బొగ్గు నిల్వలు అంతకంతకు తగ్గిపోవడం విద్యుత్ ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తున్నది. జార్ఖ�
భార్య పొరుగున ఉండే పురుషులతో తరచూ మాట్లాడుతోందని అనుమానం పెంచుకుని ఆమెకు నిప్పంటించిన వ్యక్తి ఉదంతం చెన్నైలోని నంగనల్లూర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి వెలుగుచూసింది.
జంట హత్యల కేసు ఒడిషాలో కలకలం రేపింది. వ్యక్తిగత వివాదాల నేపధ్యంలో భార్యతో పాటు మరదలిని హత్య చేసిన వ్యక్తి రోజుల తరబడి మృతదేహాలను ఇంట్లోనే దాచాడు.
Family disputes | రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలం లోకియా తండాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో రెండో భార్యను చంపాడో భర్త. లోకియాకు చెందిన సాలి, శ్రీను భార్యాభర్తలు. రెండో భార్య అయిన సాలితో శ్రీను కొంతకాల
విడాకులు పొందిన ముస్లిం మహిళ ‘ఇద్దత్' గడువు ముగిసి, మళ్లీ పెండ్లి చేసుకోనంత వరకు సీఆర్పీసీ ప్రకారం భర్త నుంచి భరణం పొందేందుకు అర్హురాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ పేర్కొన్నది
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ సతీమణి వసుమతి (67) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం సాయంత్రం మృతిచెందారు. మూడురోజుల క్రితం వ�
భార్య వేరొకరితో వివాహేతర సంబంధం కలిగిఉందనే అనుమానంతో భార్యతో పాటు అత్తపై పదునైన ఆయుధంతో దాడి చేసిన వ్యక్తి ఉదంతం మహారాష్ట్రలోని పుణే చించ్వాద్ ప్రాంతంలో వెలుగుచూసింది.
రామాయణ కథలో ప్రతి పాత్రా మహోన్నతమైనదే! కొన్ని పాత్రలు రామాయణ గమనాన్నే మార్చేశాయి. రాముడికి పట్టాభిషేకం నిర్వహించాలని దశరథుడు అనుకోవడం, అదే సమయంలో మంధర రాక, కైకేయి మనసును వికలం చేయడం ఇవన్నీ కార్యకారణ సంబ�