తన భార్య వేరే వ్యక్తితో గదిలో ఉండటాన్ని తట్టుకోలేక భర్త..ఆమెపై బీర్బాటిల్తో దాడి చేశాడు. అనంతపురం జిల్లా పామిడి గ్రామానికి చెందిన బోయ ప్రకాశ్ 2013లో అదే గ్రామానికి చెందిన యువతి(24)ని ప్రేమ వివాహం చేసుకొని.
ఒకే ఊరు.. ఒకే కులం.. చిన్ననాటి నుంచి ప్రేమించుకున్నారు. కులం ఒక్కటైనా.. అంతస్తుల పట్టింపులు రావడంతో అమ్మాయి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ప్రేమికులిద్దరూ పెద్దలను ఎదురించి..పెండ్లి చేసుకున్నారు. పగతో �
మీడియా దిగ్గజం రూపర్ట్ ముర్దోక్ (91) నుంచి నాలుగో భార్య జెర్రీ హాల్ (65) విడాకుల కోసం దరఖాస్తు చేశారు. తమ మధ్య పరిష్కారం కాలేని విభేదాలు తలెత్తడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నానని హాల్ వెల్లడిం�
భార్య వేరొకరితో వివాహేతర సంబంధం నడిపిస్తోందనే అనుమానంతో ఆమెపై యాసిడ్ పోసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని వేలూరులో బుధవారం వెలుగుచూసింది.
హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాకు చెందిన హరీశ్ మహాజన్ తన భార్యకు పుట్టిన రోజు బహుమతిగా చంద్రుడిపై ఎకరం స్థలాన్ని ఇచ్చారు. హరీశ్ భార్య పూజ పుట్టిన తేదీ జూన్ 23. భార్యకు గిఫ్ట్గా చంద్రుడిపై స్థలం �
పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయంటారు. కానీ కొందరికి పెళ్లి వల్ల కష్టాలే మిగుల్తాయి. మనశ్శాంతి కరువు అవుతుంది. ఇలా కేవలం ఆడవాళ్లకే కాదు. కొంతమంది భర్తలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. అదిగో అలాంటి �
మద్యం మత్తులో తల్లి, చెల్లి, భార్యా పిల్లలను హింసిస్తున్న ఒక వ్యక్తికి న్యాయస్థానం ఏడున్నర నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్మెట్ ప్రాంతంలో నివాసముండే తుపటి సాయిబ�
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. కోటి రూపాయల బీమా సొమ్మును దక్కించుకోవచ్చనే దురాశతో అనుచరుల సాయంతో భర్త (45)ను హత్య చేసిన భార్య ఉదంతం బయటపడింది.
Karimnagar | గన్నేరువరం మండలంలో దారుణం చోటుచేసుకున్నది. మండలంలోని గుండ్లపల్లిలో కట్టుకున్న భర్తను భార్య హత్యచేసింది. గుండ్లపల్లికి చెందిన పెనుగొండ లక్ష్మి, వెంకట్రెడ్డి.. భార్యాభర్తలు.
తన భార్యతో రసవత్తరంగా శృంగారం చేసిన ఆ వ్యక్తి.. కాసేపటికే గజినీలా మారిపోయి గతం మర్చిపోయాడు. అందుకని చిన్నతనం నుంచి జరిగిన ఘటనలన్నీ మర్చిపోలేదు. సరిగ్గా అంతకు రెండు రోజుల ముందు జరిగిన విషయాలన్నీ మర్చిపోయ�
న్యూఢిల్లీ: ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తితో పెళ్లి కోసం భర్తను భార్య హత్య చేయించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. సెంట్రల్ ఢిల్లీలోని దర్యాగంజ్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల జీబా ఖురేషి భర్త, 47 ఏళ�