కుటుంబ తగాదాల కారణంగా భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకొన్న ఓ భార్య.. అతడిని మంచానికి కట్టేసి పరారైంది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం కొర్విపాడులో చోటుచేసుకొన్నది. ఎస్సై సంతోష్ తెలిపిన వ
దొంగనోట్ల చెలామణి కేసులో జార్ఖండ్కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే పుత్కర్ హెంబ్రోమ్ భార్య మలయ హెంబ్రోమ్కు స్థానిక కోర్టు నాలుగేండ్ల జైలు శిక్ష విధించింది.
మానసిక సమస్యతో జ్ఞాపకశక్తి కోల్పోయిన తన భర్త రూ.2కోట్ల విలువజేసే ఇంటిని వేరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేశారంటూ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్బీ
చట్టబద్ధంగా తనకు విడాకులు ఇవ్వకుండానే మరో వ్యక్తిని పెండ్లి చేసుకున్న భార్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భర్త బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోల
పరస్త్రీ వ్యామోహం వ్యక్తిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది. భార్య బంగారాన్ని దొంగిలించి ప్రియురాలికి బహుమతిగా ఇచ్చిన ప్రబుద్ధుడిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆడ పిల్ల పుట్టిందని కట్టుకున్న భార్యను ఇంట్లో నుంచి గెంటేశాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బంగారు ఆభరణాలను తీసుకుని వస్తేనే ఇంట్లో ఉండాలంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ చిత్రహింసలకు గురిచేశాడు. ఆరు నెలల ఇద్దరు �
విశాఖలో సంచలనం రేపిన ఎన్ఆర్ఐ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. జాతీయ రహదారి మారికవలస రైల్వే బ్రిడ్జి కింద లభ్యమైన మృతదేహం.. కొద్దిరోజుల క్రితం పీఎం పాలెం పోలీస్టేషన్లో నమోదైన మిస్సింగ్ కే�
Agra | ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఓ వ్యక్తి తన భార్యను స్తంభానికి కట్టేసి కొట్టిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగ్రా లోని అర్సేనా గ్రామానికి చెందిన కుసుమా దేవి, శ్యామ్ బీహారి
నమస్తే మేడమ్! నాది బాల్య వివాహం. 12 ఏండ్లకే పెండ్లి చేశారు. 14 ఏండ్ల వయసులో కూతురు పుట్టింది. ప్రస్తుతం నాకు 45 సంవత్సరాలు. అయితే, కొన్ని రోజులుగా కలయిక తర్వాత యోని నుంచి రక్తస్రావం అవుతున్నది. నా బిడ్డ నర్స్. �