పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయంటారు. కానీ కొందరికి పెళ్లి వల్ల కష్టాలే మిగుల్తాయి. మనశ్శాంతి కరువు అవుతుంది. ఇలా కేవలం ఆడవాళ్లకే కాదు. కొంతమంది భర్తలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. అదిగో అలాంటి �
మద్యం మత్తులో తల్లి, చెల్లి, భార్యా పిల్లలను హింసిస్తున్న ఒక వ్యక్తికి న్యాయస్థానం ఏడున్నర నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్మెట్ ప్రాంతంలో నివాసముండే తుపటి సాయిబ�
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. కోటి రూపాయల బీమా సొమ్మును దక్కించుకోవచ్చనే దురాశతో అనుచరుల సాయంతో భర్త (45)ను హత్య చేసిన భార్య ఉదంతం బయటపడింది.
Karimnagar | గన్నేరువరం మండలంలో దారుణం చోటుచేసుకున్నది. మండలంలోని గుండ్లపల్లిలో కట్టుకున్న భర్తను భార్య హత్యచేసింది. గుండ్లపల్లికి చెందిన పెనుగొండ లక్ష్మి, వెంకట్రెడ్డి.. భార్యాభర్తలు.
తన భార్యతో రసవత్తరంగా శృంగారం చేసిన ఆ వ్యక్తి.. కాసేపటికే గజినీలా మారిపోయి గతం మర్చిపోయాడు. అందుకని చిన్నతనం నుంచి జరిగిన ఘటనలన్నీ మర్చిపోలేదు. సరిగ్గా అంతకు రెండు రోజుల ముందు జరిగిన విషయాలన్నీ మర్చిపోయ�
న్యూఢిల్లీ: ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తితో పెళ్లి కోసం భర్తను భార్య హత్య చేయించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. సెంట్రల్ ఢిల్లీలోని దర్యాగంజ్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల జీబా ఖురేషి భర్త, 47 ఏళ�
హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఇల్లెందు పట్టణంలో భార్య, కుమార్తెపై కత్తితో దాడి చేశాడో వ్యక్తి. పట్టణానికి చెందిన సుల్తాన్ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా భార్య �
నాలుగేండ్ల పాటు భిక్షాటన చేస్తూ వచ్చిన సొమ్మును ఆదా చేసిన యాచకుడు తన భార్యకు రూ 90,000 విలువైన మోపెడ్ను బహుమతిగా అందించాడు. మధ్యప్రదేశ్లోని చింధ్వారా జిల్లా అమరవర గ్రామంలో ఈ ఘటన వెలుగుచూస
రెండ్రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న ఒక యువకుడికి దారుణమైన అనుభవం ఎదురైంది. పెళ్లి సమయంలో తనకు ఇచ్చిన బహుమతులను ఓపెన్ చేస్తుండగా ఘోరం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్లోని నవసారి జిల్లాలో మి
ఉక్రెయిన్కి చెందిన లుహాన్స్ ప్రాంతంలోని ఓ పాఠశాల షెల్టర్ భవనంపై రష్యా సేనలు బాంబుల దాడికి పాల్పడ్డాయి. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 60 మంది వరకు మరణించినట్టు తెలుస్తున్నది. బాంబు దాడి సమయంలో భవనంలో
భార్య చనిపోయిన విషయాన్ని అతని మనసు అంగీకరించలేదు. అందుకే ఆమె మృతదేహం ఉన్న శవపేటికను పూడ్చిపెట్టడానికి అంగీకరించలేదు. తనకున్న స్టోర్ రూం వంటి గదిలో.. ఆ శవపేటికతోనే సహజీవనం చేశాడు. దాని పక్కనే పడుకొని రాత్�
థాయ్ల్యాండ్లో భార్య శవాన్ని 21 సంవత్సరాల పాటు ఇంటిలోనే అట్టిపెట్టుకున్న ఓ వ్యక్తి ఎట్టకేలకు అంత్యక్రియలు నిర్వహించాడు. విశ్రాంత సైనికాధికారి చాన్ చనవచరకర్న్ భార్య అనారోగ్యంతో రెండు దశాబ్దాల క్రిత�
యూపీలో మహిళలు, యువతులపై వేధింపులు, దాడులకు బ్రేక్ పడటం లేదు. కట్నం కోసం అత్త ఎదుటే భార్య గొంతుకోసి కడతేర్చిన వ్యక్తి ఉదంతం ఘజీపూర్ జిల్లా సహేరి గ్రామంలో వెలుగుచూసింది. మే 2న ఈ ఘటన జరిగింద