నాగర్కర్నూల్ జిల్లాలోని తిమ్మాజీపేటలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ చేశారు. తిమ్మాజీపేటతోపాటు గొరిటలో బియ్యం పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద
Ponnam Prabhakar Goud | హుస్నాబాద్ పట్టణంలోని బుడగ జంగం కాలనీలో సన్న బియ్యం పథకాన్ని ఇవాళ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అం
ఇందిరమ్మ ఇండ్ల కోసమంటూ రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో ఊరికి గరిష్ఠంగా 15-16 ఉండాల
రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కులాలవారీగా కుటుంబ సర్వేపై సందిగ్ధత నెలకొన్నది. ఈ సర్వేలో ప్రధానమైన కులగణనతోపాటు 75 అంశాలు ఇమిడి ఉన్నాయి.
సీఎం రేవంత్రెడ్డి సాబ్ ఎన్నికల ముందు ఏం చెప్పారు... ప్రతి రైతుకూ రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పితివి.. ఇప్పుడేమో ఏవేవో కొర్రీలు పెట్టి పంట రుణమాఫీ చేయకపోతివి.. రోజూ బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికార
తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి ప్రారంభిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై సవాలక్ష సందేహాలు తలెత్తుతున్నాయి. 56 ప్రశ్నలు, 75 అంశాలతో సేకరించనున్న సమాచారంలో వ్యక్తిగత సమాచారానికి సంబంధించినవే ఎక్కువగా ఉండ
ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు విస్మరిస్తున్నది. వాటిలో ఒకటి గృహజ్యోతి పథకం. ఆది నుంచీ పలు నిబంధనలు పెట్టిన ప్రభుత్వం ఇప్పటికీ సరిగా అమలు చేయడం లేదు. తెల్ల రేషన్కార్డు ఉంటేనే గృహజ్�
New Ration Cards | ఏపీకి లక్ష టన్నుల కంది పప్పు కేటాయించాలని కేంద్రాన్ని కోరామని ఆ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దేశవ్యాప్తంగా కందిపప్పు కొరత వేధిస్తున్నా ఏపీలో కంది పప్పు రూ.150కే అందిస్తు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఎన్నికల హామీ రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం నామ్ కే వాస్తే అన్నట్టుగా కొనసాగుతున్నది. రాష్ట్రంలో తెల్ల రేషన్కార్డు కలిగిన కుటుంబాలు దాదాపు 90 లక్షల వరకు
కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు ఆశనిపాతంలా మారనున్నాయా? అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలే ఆ పార్టీకి గుదిబండగా మారబోతున్నాయా? రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో 12 త
రాష్ట్రంలో గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ పథకమైన గృహ జ్యోతిని అమలు చేస్తున్నట్లు మంగళవారం ప్రభుత్వం ప్రకటించింది. ప్రజాపాలన దరఖాస్తు, తెల్లరేషన్ కార్డుతో పాటు ఆధార్కార్డు లింకున్న వారిని నెలకు 200
రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరిట చేపట్టిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైంది. అర్జీలు సమర్పించేందుకు ప్రజలు కేంద్రాల్లో బారులు తీరి కనిపించారు. చాలాచోట్ల ఇంటి�
Ration Cards | కొత్త రేషన్ కార్డులు ఇప్పుడే ఇవ్వమని, ప్రజా పాలనలో వచ్చే దరఖాస్తుల పరిశీలన తర్వాతనే అందిస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్ ర
రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీలను, సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు అధికారులు గ్రామాల్లోకి