అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని ఆ పార్టీ వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ కోరారు. ఆదివారం ఆయన వికారాబాద్ పట్టణంలోని ధన్నారం, వెంకటపూర్�
‘అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదు.. ఆ పార్టీది అంతా మోసపు చరిత్రే..వారికి ఓటేస్తే మన బతుకులు ఆగమవుతాయి’ అంటూ రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ విరుచుకుపడ్డారు.
’అభివృద్ధి చేస్తుందెవరో.. అభివృద్ధి నిరోధకులెవరో ప్రజలు ఆలోచించాలి.. తెలంగాణలో ఉన్నన్నీ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు.. అడగకుండానే వరాలిచ్చే దేవుడు సీఎం కేసీఆర్.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చే�
తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం ప్రజాఆశీర్వాద సభలో భాగంగా వికారాబ�
బీఆర్ఎస్ సర్కారు ప్రజా సంక్షేమం కోసం ఎన్నో రకాల పథకాలను అమలుచేస్తున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే.. కొత్త వాటికి శ్రీకారం చుడుతున్నది.
“రైతన్నలకు అండగా ఉండడానికి రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చాం. ఈ పథకం కింద లక్షకు పైబడిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందించాం. బాధిత కుటుంబాలకు ఇప్పటివరకు రూ.5 వేల కోట్ల వరకు ఇచ్చాం. నేత, గీత కార్మికులకుకూడా బ�
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న రాష్ట్ర సర్కారు, ఇటీవల విడుదల చేసిన మ్యానిఫెస్టోలో మరో విప్లవాత్మక హామీనిచ్చింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే తెల్ల రేషన్కార్డులున్న కుటుంబ�
కేసీఆర్ సార్ అనుకున్నడంటే ఎన్ని కష్టాలొచ్చినా అమలు చేసి తీరుతడు. ఇప్పటి వరకు ఎన్ని పథకాలు చూసినం. కొన్ని చెప్పని పథకాలు కూడా చేసి చూపించిండు. చెప్పినవి కూడా చేసిండు. ఇపుడు కేసీఆర్ బీమా పథకం అమలు చేయడం �
తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ సన్నబియ్యం అందజేసేలా సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వచ్చే ప్రభుత్వంలో అమలు చేస్తామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. దాంతో రానున్న రోజుల్లో తాము కూడా సన్
కొత్త కార్డుల జారీకి మార్గ దర్శకాలు రూపొందిస్తున్న సర్కారు ఆధార్ నంబర్తో త్వరలోనే తనిఖీలు ప్రారంభం తనిఖీల కోసం ‘360 డిగ్రీ’ యాప్ ద్వారా క్రాస్ చెకింగ్ ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న హైదరాబాద్ జిల్లా ర