పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దారుణం వెలుగుచూసింది. వాటర్ బాటిల్ కొనుగోలు విషయంలో దుకాణదారుతో జరిగిన వివాదం ఓ వ్యక్తి మరణానికి దారితీసిన ఘటన నగరంలోని గిరీష్ పార్క్ ప్రాంతంలో వెలుగు�
Durga Puja Carnival | దసరా శరన్నవరాత్రులు ముగిసిన సందర్భంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో ఘనంగా దుర్గాపూజ కార్నివాల్ నిర్వహించారు. ఈ కార్నివాల్కు బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మ
Cyclone | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. ఈ తుపానుకు ఇరాన్ హమూన్ అని నామకరణం చేసింది. తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బకాయిలపై కేంద్రం ఈ నెల 31 నాటికి స్పందించకుంటే ఆందోళనను తిరిగి ప్రారంభిస్తామని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) హెచ్చరించింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు అభిషేక్ బెనర్జీ మాట్ల�
Passport Scam: పశ్చిమ బెంగాల్, గ్యాంగ్టక్లో ఉన్న సుమారు 50 ప్రదేశాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పాస్పోర్టు కేసులో ఆ తనిఖీలు జరుగుతున్నాయి. నకిలీ పత్రాలు చూపించి పాస్పోర్టులు జారీ చే�
Mosquitoes | పశ్చిమబెంగాల్ (West Bengal)లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో డెంగ్యూ (Dengue) కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా నివసించే ఓ వ్యక్తి తనను కుట్టిన దోమలను (Mosquitoes) అన్నింటినీ పట్టుకుని వ
Sikkim Floods | తీస్తా నది పరీవాహక ప్రాంతం ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. సిక్కింతో పాటు ఇటు పశ్చిమ బెంగాల్లోని సరిహద్దు జిల్లాలు ఇబ్బందులు పడుతున్నాయి. సిక్కిం వరదల్లో ఇప్పటి వరకు 53 మంది ప్రాణాలు క�
పశ్చిమబెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ కేబినెట్లోని మరో మంత్రి ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడి చేసింది. మధ్యంగ్రామ్ మున్సిపాలిటీలో (Madhyamgram) రిక్రూట్మెంట్ కుంభకోణానికి (Recruitment Scam) సంబంధించి ఆహార
Swapna Barman | చైనాలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో మహిళా హెప్టాథ్లాన్ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన తెలంగాణ హెప్టాథ్లెట్ నందిని అగసారాపై ఆమె టీమ్ మేట్, పశ్చిమబెంగాల్ హెప్టాథ్లెట్ స్వప్ప బర్మన్ సంచలన కామ�
పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లా, భలూకా రోడ్ యార్డులో గురువారం వర్షాల వల్ల రైలు పట్టాలు దెబ్బతినడంతో, ఆ పట్టాలపై ప్రయాణిస్తున్న రైలు ప్రమాదానికి గురి కాకుండాసాహసోపేతంగా కృషి చేసిన పన్నెండేళ్ల బాలుడి
విపక్ష ఇండియా కూటమిలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. తాజాగా పశ్చిమబెంగాల్లో టీఎంసీ, సీపీఐ(ఎం) మధ్య లొల్లి మొదలైంది. బెంగాల్లో సీపీఐ(ఎం)తో కలిసి పోటీ చేసేది లేదని తృణమూల్ కాంగ్రెస్ ఖరాఖండిగా చెబుతున్నద�
elephant corridors: దేశంలో ఏనుగులు సంచరించే 150 ప్రదేశాలను గుర్తించారు. దీనిపై పర్యావరణ శాఖ ఓ రిపోర్టును రిలీజ్ చేసింది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా కారిడార్స్ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం దేశంలో 30వేల ఏనుగ�
వివాహం చేసుకోవాలని అడుగుతున్నదని ఒత్తిడి చేస్తుండటంతో ఆర్మీ అధికారి ఓ నేపాలీ మహిళను హత్యచేసిన ఘటన ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో (Dehradun) జరిగింది. లెఫ్టినెంట్ కల్నల్ రామెండు ఉపాధ్యాయ్ (Lieutenant Colonel Ramendu Upadhyay) మూడ�