పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తాను హెచ్చరించిన విధంగానే రాష్ట్రప్రభుత్వంపై మరో కక్ష సాధింపు చర్యకు ఉపక్రమించారు. శనివారం అర్ధరాత్రి ఆయన రెండు రహస్య లేఖలను కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాని
Dilip Ghosh | ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చడం ఇష్టంలేని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవచ్చని పశ్చిమబెంగాల్కు చెందిన బీజేపీ నేత దిలీప్ ఘోష్ (Dilip Ghosh) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కార్యకర్తలతో ఏర్పాటు చే�
Bus accident | ఉత్తప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరి జిల్లాలో 60 మంది యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోతిలో పడింది. ఈ ప్రమాదంలో 12 మంది యాత్రికులు గాయపడ్డారు. అల్లీపూర్ గ్ర�
బాణసంచా తయారు చేస్తున్న ఓ పరిశ్రమలో పేలుడు సంభవించి ఏడుగురు మరణించారు. పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లా జగన్నాథపూర్లో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సిబ్బంది విధి నిర్వహణలో ఉండగా హఠాత్తుగా పేలుడు
పశ్చిమబెంగాల్లోని (West Bengal) ఉత్తర 24 పరగాణా జిల్లాలో (North 24 Parganas district) ఉన్న ఓ పటాకుల పరిశ్రమలో (Firecracker factory) భారీ పేలుడు (Blast) సంభవించింది.
Tigress Rika | పశ్చిమబెంగాల్ రాష్ట్రం జల్పాయ్గురి జిల్లాలోని సిలిగురి పట్టణ సమీపంలోగల బెంగాల్ సఫారీ పార్కులో రికా అనే పెద్దపులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది.
Vande Bharat Express | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రైళ్లపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గంట తర్వాత మర�
Bikash Sinha | ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, పశ్చిమబెంగాల్ వాసి వికాస్ సిన్హా (Bikash Sinha) ఇక లేరు. 78 ఏళ్ల వికాస్ సిన్హా గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం ఉదయం కోల్కతాలోని తన నివాసంలో �
Cubs in Zoo | పశ్చిమబెంగాల్లోని జంతు సంరక్షణ కేంద్రాల్లో మంచు చిరుత పిల్లలు, రెడ్ పాండా కూనలు సందడి చేస్తున్నాయి. డార్జిలింగ్లోని సింగలీలా నేషనల్ పార్కులో తీస్తా (Theesta), నీరా (Nira) అనే రెండు రెడ్ పాండాలు రెండు కూ�
ఈవీఎంలను హ్యాకింగ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
Buddhadeb Bhattacharjee | కోల్కతా : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(79) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
తెలంగాణ చేపలకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతున్నదని రాష్ట్ర మత్స్య సహకార సంఘాల చైర్మన్ పిట్టల రవీందర్ తెలిపారు. సోమవారం పశ్చిమ బెంగాల్, ఏపీకి చెందిన చేపల ఎగుమతి సంస్థల ప్రతినిధులు పిట్టల రవీందర్తో భ�