యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇన్చార్జిల పాలన నడుస్తున్నది. కీలక శాఖలకు పెద్దాఫీసర్లు లేకపోవడంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారి అడ్మినిస్ట్రేషన్ కుంటుపడుతున్నది. కొత్త పథకాల అమలు తీరుపై ప్రభావం పడుతున్నద
విద్యార్థులు ఒక లక్ష్యంతో జీవితంలో స్థిరపడేందుకు కృషిచేయాలని, తమకు ఇష్టమైన రంగాలను ఎంచుకొని ఆ దిశగా ముందుకు సాగాలని జిల్లా జడ్జి పాటిల్ వసంత్, కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నూతనంగా ప్రతిపాదించిన అంగన్వాడీ కేంద్రాలు ప్రతిపాదనలకే పరిమితమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో నూతనంగా 60 అంగన్వాడీ కేంద్రాలతో పాటు 30 క్రష్ (బేబీకేర్) క�
రాష్ట్రంలోని సంక్షేమ శాఖ గురుకులాల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి గురుకుల టీచర్ల సంఘాలన్ని ఏకమయ్యాయి. వేర్వేరు పద్ధతుల్లో డిమాండ్లు సాధించుకునేందుకు రెండు జేఏసీలుగా ఏర్పడ్డాయి.
ఉద్యోగాల కోసం ఏడేండ్లుగా ఎదురుచూస్తున్న గురుకుల పీఈటీ అభ్యర్థుల భవిష్యత్తు రోజురోజుకు అయోమయంలో పడుతున్నది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ము గిసినప్పటికీ తుది ఫలితాలు ఇవ్వడంలో టీజీపీఎస్సీ నిర్లక్ష్యంగా వ్య
పేద బ్రాహ్మణుల విదేశీ విద్యకు సంబంధించిన వివేకానంద విదేశీ విద్యా పథకంపై ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విదేశీ విద్య కోసం ఇప్పటికే సంక్షేమ శాఖ దరఖాస్తులు తీసుకుంట�
దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమశాఖను స్వతంత్రశాఖగా ఏ ర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఏడాదిన్న ర గడుస్తున్నా ఇప్పటికీ ఆచరణలో కలగానే మిగిలింది.
పీఎంవీవైఎస్ పథకానికి జిల్లాలోని అర్హులైన వివిధ చేతి వృత్తిదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరుగుతున్న జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా విద్యార్థిని కాంస్యం సాధించినట్లు గిరిజన సంక్షేమ శాఖ క్రీడాధికారి మీనా రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణారావు ఆద�
విద్యార్థులు నెగిటివ్ ఆలోచనా ధోరణిని పక్కన పెట్టి పాజిటివ్గా ఆలోచించాలని, ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకుని శ్రద్ధగా చదువుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కె.జెండగే సూచించారు.
మండలంలోని తుమ్మిడిహెట్టి పంచాయతీ పరిధిలోని పీపీ నగర్లో బుధవారం గిరిజన సంక్షేమ శాఖ నిధులు రూ. 2.50 కోట్లతో మంజూరైన బీటీ రోడ్డు ప నులకు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు శం కుస్థాపన చేశారు.
బాలికలు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా స్త్రీ, శిశు, వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధి�
రుద్యోగ అంధుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నస్పూర్లోని కలెక్టరేట్లో జిల్లా స్త్రీ శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లూయి�
సిద్దిపేట కళలకు కాణాచి అని, తెలంగాణ సాంసృతిక వైభవాన్ని ప్రతిఒకరూ ఆచరిస్తూ ముందుకు సాగాలని సిద్దిపేట ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శాడ సత్యనారాయణ రెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా
అంగన్వాడీ కేంద్రాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతమున్న మినీ అంగన్వాడీ కేంద్రాలను జనాభాకనుగుణంగా ప్రధాన కేంద్రాలుగా మార్చడానికి అధికారులు చర్యలు చేపట్టారు.