లింగ సమానత్వంలో భారత్ ర్యాంకు మరింత దిగజారింది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సోమవారం విడుదల చేసిన 2025 గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదికలో మొత్తం 148 దేశాలకు గాను భారత్ 131వ ర్యాంకు సాధించింది. గత ఏడాది క�
ముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్వో) ఎవరు? అనేది ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం 2023 డిసెంబర్లో సీనియర్ జర్నలిస్ట్, కాంగ్రెస్ నేత అయోధ్యరెడ్డిన�
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు (Minister Sridhar Babu) దావోస్ వేదికగా పొగడ్తల వర్షం కురిపించారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తమకు స్ఫూర్తి అని చెప్పారు. ఆయన టెక్నాలజీ ఐకా�
ప్రపంచ ఉద్యోగ మార్కెట్ను కృత్రిమ మేధ(ఏఐ) తీవ్రంగా ప్రభావితం చేస్తున్న తరుణంలో ఊహించిన దాన్ని కన్నా వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రస్తుతమున్న నైపుణ్యాల్లో 39 శాతం 2030 నాటికి పనికి రాకుండా ప�
దేశాల మధ్య సాయుధ ఘర్షణలే ప్రపంచానికి తక్షణ ముప్పుగా పరిణమించినట్టు ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) పేర్కొంది. 2025 ఏడాదికి సంబంధించి ప్రపంచం ఎదుర్కోనున్న ముప్పులపై బుధవారం ఓ నివేదికను విడుదల చేసింది. ఈ �
ప్రపంచ వాణిజ్య వేదిక (డబ్ల్యూఈఎఫ్)-2025 వార్షిక సదస్సు సందర్భంగా రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు వస్తాయని తెలంగాణ ప్రభుత్వం ఆశలు పెట్టుకున్నది. గత ఏడాది కన్నా ఎక్కువ పెట్టుబడులు సాధించేందుకు కృషి చేస్తు�
స్విట్జర్లాండ్లోని దావోస్లో వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే ప్రపంచ వాణిజ్య వేదిక(డబ్ల్యూఈఎఫ్)-2025 వార్షిక సదస్సు కోసం ప్రభుత్వం రూ. 12.30కోట్లు విడుదల చేసింది.
భారత్, అమెరికా, బ్రిటన్, మెక్సికో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. దాదాపు 300 కోట్ల మంది ఎన్నికల క్రతువులో భాగం కానున్నారు.
వరల్డ్ ఎకానమీ ఫోరమ్ సమావేశాల్లో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన మన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అదానీ గ్రూప్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారని మీడియాలో వచ్చిన వార్తలు చూసి ఒక్క క్షణం షాక్కు గురయ్యాన
విశ్వాస పునరుద్ధరణ అనేది దావోస్లో ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక 54వ వార్షిక సమావేశాల ప్రధానాంశం. జనవరి 15 నుంచి 19 వరకు జరుగుతున్న ఈ సమావేశాలు విశ్వాస కృషికి సంబంధించిన పారదర్శకత, సుస్థిరత, జవాబ�
C4IR | హైదరాబాద్లో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రీయల్ రెవల్యూషన్ (C4IR) ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. బయో ఏషియా–2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ సెంటర్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగ�
ప్రస్తుతం నడుస్తున్నది సామాజిక మాధ్యమాల యుగం. ఇందులో ఫేక్ న్యూస్ లేదా తప్పుడు సమాచారం కుప్పలు తెప్పలుగా వస్తుంటుంది. ఏది సత్యమో, ఏది అసత్యమో తేల్చుకోవడం చాలా కష్టం.