Rinku Singh: భారత క్రికెటర్ రింగూ సింగ్.. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి వాయిదా పడింది. నవంబర్ 19న జరగాల్సిన మ్యారేజీని వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేశారు. అయితే ఇంకా డేట్ను ఫిక్స్ చేయ�
నిరుపేద ముస్లిం యువతి వివాహానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి చేయూత అందించారు. రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్ గంగానగర్కు చెందిన సయ్యద్ ఖాసీం అనే లార�
తాను వివాహం చేసుకోవాలని అనుకున్న యువతి ఆత్మహత్యకు పాల్పడటంతో, అంత్యక్రియలకు కొద్ది గంటల ముందు కాబోయే భర్త ఆమెను వివాహం చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది.
Girls Kidnapped From Wedding | పెళ్లి వేడుకలో పాల్గొన్న ఇద్దరు బాలికలను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వారిని జనం లేని ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడకు మరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. నలుగురు వ్యక్తులు కలిసి ఇద్దరు బాల�
వీణవంక మండలంలోని ఘన్ముక్ల గ్రామంలో శ్రీ భవానీ శంకర దేవాలయంలో పార్వతి పరమేశ్వరుల కల్యాణం శనివారం కన్నుల పండువగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణాల మధ్య ఉదయం హోమాలు, మధ్యాహ్నం శ్రీ పార్వతీ పరమేశ్వర
తమ్ముడి పెళ్లికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భార్యాభర్తలు మృత్యువాతపడ్డారు. వారి మూడేళ్ల కూతురు గాయపడగా, దవాఖానకు తరలించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సుంగ్లాంపల్లిలో జ�
పన్నూరు గ్రామానికి చెందిన పుట్ట రజితకు వివాహం కుదిరింది. కాగా రజిత తండ్రి శంకరయ్య 15 యేండ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రజితకు వివాహం చేయడం తల్లి రాధమ్మకు శక్తికి మించిన భారంగా మారింది.
Woman calls off wedding | మద్యం సేవించిన వరుడు తన బంధువులు, స్నేహితులతో కలిసి పెళ్లి ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. అయితే తాగి ఊగిపోతున్న పెళ్లికొడుకుని చూసి పెళ్లికూతురు షాక్ అయ్యింది. అతడితో పెళ్లిని రద్దు చే
సిరిసిల్లలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో 7వ వార్షికోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. వార్సికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం కనుల పండు
పెళ్లింట విషాదం నెలకొన్నది. వధువు ఇంటికి విందుకు ఓ ప్రైవేట్ బస్సులో వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా.. 31 మందికి గాయాలయ్యాయి.
Man Thrashes Third Wife To Death | పెళ్లైన వారం రోజులకే మూడో భార్యతో కలహాలు మొదలయ్యాయి. దీంతో భర్త ఆమెను కొట్టి చంపాడు. పొరుగింటి వారి సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
Dilip Ghosh Loses Stepson | లేటు వయసులో పెళ్లి చేసుకున్న పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత దిలీప్ ఘోష్ తన సవతి కొడుకును కోల్పోయారు. భార్య రింకూ మజుందర్ కుమారుడు శ్రీంజయ్ దాస్గుప్తా మంగళవారం రాత్రి తన ఫ్లాట్లో మరణించాడు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రూట్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన మహమ్మద్ సగిర్ ఏడు నెలల క్రితం అర్షిని పెండ్లి చేసుకున్నాడు. ఆమెకు అతని గడ్డం నచ్చలేదు. దానిని తొలగించాలని ఆమె చాలాసార్లు చెప్పింది. ఈలోగా ఆమెకు తన భర్త తమ్ముడు సబిర్