మన దేశంలోని అనేక ప్రాంతాలను ఇటీవల భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ప్రకృతి విపత్తుల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. మన దేశంతో పాటు దక్షిణాసియా ప్రాంతంలో వరదలు సాధార�
Wayanad | తమిళ నటుడు ధనుష్ పెద్ద మనసు చాటుకున్నాడు. వయనాడ్ బాధితులకు ధనుష్ భారీ విరాళాన్ని ప్రకటించారు. రళ (Kerala) రాష్ట్రం వయనాడ్లో కొండచరియలు (Wayanad landslides) విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గు
వయనాడ్ ముంపు ప్రాంతాలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. దాదాపు 416 మంది ప్రాణనష్టం జరిగిందని, అందులో 47మంది సీపీఐ నాయకులను కోల్పోయినట్టు చెప్పారు.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కేరళ పర్యటన కొనసాగుతోంది. వయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి తుడిచిపెట్టుకుపోయిన ప్రాంతాల్లో మోదీ పర్యటిస్తున్నారు.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కన్నూరు విమానాశ్రయం నుంచి వయనాడ్ (Wayanad) చేరుకున్నారు. కొండచరియలు వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏరియల్ సర్వే (aerial survey) చేపట్టారు.
ప్రకృతి ప్రకోపానికి తుడిచిపెట్టుకు పోయిన వయనాడులో ప్రధాని మోదీ (PM Modi) పర్యటించనున్నారు. వరణుడు సృష్టించిన విలయాన్ని ప్రత్యక్షంగా చూడనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయ, పునరావాస చర్యలను సమ�
పాన్ ఇండియా సూపర్స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు. కేరళ వయనాడ్ బాధితులకు ఆయన ఆపన్నహస్తం అందించారు. ప్రకృతి విపత్తు వల్ల సర్వం కోల్పోయిన బాధితుల సహాయార్థం రెండుకోట్ల రూపాయలు విరాళంగా ఇస్త�
Megastar Chiranjeevi - Ram Charan | ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు అన్న విషయం తెలిసిందే. తాజాగా కేరళలోని వయనాడ్ బాధితులను ఆదుకొని తన గొప్ప మనసు చాటుకున్నారు. కేరళలోని వయనాడ్లో చో�
Pinarayi Vijayan | కర్ణాటక (Karnataka) ప్రభుత్వం కూడా కేరళ రాష్ట్రానికి ఆపన్న హస్తం అందించింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితులకు 100 ఇళ్లు నిర్మించి ఇస్తామని (construct 100 houses) ప్రకటించింది.
Pinarayi Vijayan | కేరళ రాష్ట్రం వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు చివరిదశలో ఉన్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) తాజాగా వెల్లడించారు. ఇప్పటి వరకూ 215 మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు (215 bodies recove