Veena George | కేరళ ఆరోగ్య మంత్రి (Kerala Health Minister) వీణా జార్జ్ (Veena George)కు ప్రాణాపాయం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి (road accident) గురైంది.
వయనాడ్పై ప్రకృతి ప్రకోపం అక్కడి స్థానికులకు చావు, బతుకులను ఒక్కటిగా చేసింది. మంగళవారం తెల్లవారుజామున విరిగిపడ్డ కొండచరియలు , బురద ధాటికి పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల్లో చిక్కుకుపోయారు.
నిశిరాతిరిలో విరుచుకుపడ్డ కొండచరియల ధాటికి ముండకై గ్రామమంతా బురదమయమైంది. బురదతో కూడిన ఈ వరద ప్రవాహంలో పదుల మంది కొట్టుకుపోయారు. అలా కొట్టుకుపోయిన ఓ వ్యక్తి కొంతదూరం తర్వాత బండరాళ్ల మధ్య అనూహ్య స్థితిల�
వయనాడ్లో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల్లో 2012 బ్యాచ్కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారి సీరం సాంబశివరావు కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థలకు ప్రిన్సిపల్ డైరెక్టర్గా ఉన్న ఆయనను ప్రభుత్వం వయనాడ�
వయనాడ్ విలయం ఓ నదిని శవాల దిబ్బగా మార్చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 మృతదేహాలు కొట్టుకొచ్చిన దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి. మల్లప్పురంలోని చలియార్ నదిలో 26 మృతదేహాలు తేలియాడుతూ కనిపించినట
Wayanad | ప్రకృతి ప్రకోపానికి కేరళ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వయనాడ్ (Wayanad) జిల్లా పూర్తిగా ప్రభావితమైంది.
Wayanad | కేరళ రాష్ట్రం వయనాడ్ (Wayanad)లో ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. మెప్పడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 56కి పెరిగింది.
Wayanad Landslides: కొన్ని గంటల్లో ఓ ప్రళయం.. వయనాడ్ను మరభూమిగా మార్చేసింది. 4 గంటల తేడాలోనే మూడు సార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ కొండ ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు కొట్టుకుపోయాయి. ఆ బీభత్సంలో ఇ�
Kerala | కేరళలోని (Kerala) వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Kerala | కేరళలోని (Kerala) వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Kerala | కేరళలోని (Kerala) వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 47 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తాజాగా వెల్లడించారు.