రైళ్లలోని మరుగుదొడ్లు, వాష్ బేసిన్లలో నీటి కొరతకు సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేకు 1,00,280 ఫిర్యాదులు అందాయని కాగ్ నివేదిక పేర్కొంది. ఈ నివేదికను బుధవారం పార్లమెంట్లో సమర్పించారు.
కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామ పరిధిలోని గురు రాఘవేంద్ర కాలనీలో వింత చోటుచేసుకుంది. నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ పంచాయతీ సిబ్బంది నిర్వాహకం వల్ల అపార్ట్మెంట్లకు నీళ్లు రాని పరిస్థితి నెలకొం
నగరంలో జలం రోజురోజుకు ఖరీదవుతున్నది. జూన్లో వర్షపాతం పెద్దగా నమోదు కాకపోవడంతో నీటి సమస్య రెట్టింపు అయింది. మొన్నటి వరకు నీటి ట్యాంకర్ ధర రూ.4,600కు విక్రయించగా, ఇప్పుడు రూ. 9,600లకు పాకింది. నీళ్ల ట్యాంకర్ బు�
Chenab River: పాకిస్థాన్కు నీటి కష్టాలు మొదలయ్యాయి. చీనాబ్ నదిపై నీళ్లను ఆపడంతో.. పాకిస్థాన్కు ప్రవాహం తగ్గింది. దీంతో అక్కడి ఖరీఫ్ సీజన్కు 21 శాతం నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
అందరికీ అన్నం పెట్టే రైతులకు గుక్కెడు మంచి నీళ్లు కరువయ్యాయి.. అదీ ప్రభుత్వ కార్యాలయంలో! ఎండన పడి వచ్చాం.. గొంతు తడుపుకొనేందుకు గిన్ని నీళ్లియ్యండి అని ప్రాధేయపడితే... మాకే నీళ్లు లేవు.. మీకెక్కడి నుంచి తెచ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో నీటి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతున్నది. ఈ ప్రాంతంలో వారానికి ఒకసారి కూడా సరిగ్గా నీరు సరఫరా కాకపోవడంతో నీటి ఎద్దడి నెలకొంది. దీనిని వ్యాపారంగా మ�
Mayor Sudharani | వేసవి కాలంలో వరంగల్ నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నగర మేయర్ గుండు సుధారాణి(Mayor Sudharani) అధికారులను ఆదేశించారు.
సాగునీటి సరఫరా సమర్థవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గు రువారం కేటిదొడ్డి మండలంలోని కొండాపురం లో నీటి కొరతతో ఎండిపోతున్న పంటలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో వ్�
నగరంలో నీటి కష్టాల సంకేతాలు కనిపిస్తున్నాయి. గత రెండు నెలలుగా హైదరాబాద్ మహా నగర పరిధిలోకి వచ్చే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో భూగర్భ నీటిమట్టాలు వేగంగా పడిపోతున్నాయి.
Farmers | వేసవికి ముందే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. పొట్టదశకు వచ్చిన యాసంగి పంటలు ఎండిపోతున్నాయి. సాగునీరందక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పంటలను కాపాడుకొనేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నా ఫల�
దేశంలో ప్రస్తుతం నదుల అనుసంధానంపై జోరుగా చర్చ జరుగుతున్నది. నిత్యం జలసవ్వడులతో ఉరికే నదిని, నీరు లేక క్షీణించిపోతున్న నదులతో అనుసంధానం చేయడం ద్వారా ఆయా ప్రాంతాల నీటి కొరతను అధిగమించవచ్చని, సాగును గాడిల�