మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ పొగుళ్లపల్లిలోని ఏకలవ్య పాఠశాలలో నీటి సమస్యను పరిష్కరించాలంటూ శుక్రవారం విద్యార్థులు గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
రాష్ట్రంలో సాధారణంగా వానకాలంలో పంటల సాగు విషయంలో రైతులకు రంది ఉండదు. ఎరువుల మాట అటుంచితే.. చాలా ప్రాంతాల్లో సాగుకు మాత్రం ఈసీజన్లో నీరు పుష్కలంగా లభ్యమవుతుంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప�
మల్కాజిగిరిలోని జిల్లా ఆస్పత్రికి నీటి కొరత తీరింది. ‘నీటి సమస్య.. ఆగిన ఆపరేషన్లు’ అనే శీర్షికన నమస్తే తెలంగాణలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఈమేరకు మల్కాజిగిరి జిల్లా ఆస్పత్రిలో నీటి సమ�
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన బెట్టడం.. మరోవైపు వర్షాభావ పరిస్థితులతో ఎవుసం అంతంత మాత్రమే సాగుతున్నది. దాని ప్రభావం అనుబంధ రంగాలపైనా పడుతున్నది. వ్యవసాయ పన�
మల్కాజిగిరి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో తీవ్ర నీటి ఎద్దడి కారణంగా బుధవారం వైద్యసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా పలు ఆపరేషన్లను నిలిపివేయడంతో పేషెంట్లు ఇబ్బందులు పడ్డారు. కొంతకాలంగా ఆసుపత్రిలో �
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎంఎస్ మక్తాలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. జలమండలి అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో స్థానికులు తమ సమస్యను బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్�
Summer |రాష్ట్రంలో నిరుడు దండిగా వర్షాలు పడినా ప్రస్తుతం మార్చి నెల మొదట్లోనే నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. అసలు వేసవికాలమంతా ముందే ఉండగా ఈ ఏడాది అప్పుడే సగానికి పైగా చెరువులు ఖాళీ అయ్యాయి. \
రాబోయే వేసవికాలంను దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారణకు గాను ముందస్తుగా గ్రామాల్లో సందర్శించి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎంపీడీవో విజయ్ కుమార్ తెలిపారు.
Hyderabad | హైరైజ్ ప్రాజెక్టులు నగరానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువస్తాయి. కానీ మౌలిక వసతులపై ముందు చూపు లేకపోతే జరగబోయే పరిమాణాలు, నగర వాసుల పాలిట శాపంగా మారతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వందలాది హైరైజ్ ప్�
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట శివారులోని కడెం ప్రధాన కాల్వ-42డీకి సమీపంలోని 42 మత్తడికి వారం క్రితం గండి పడగా, సమీపంలోని పంట పొలాలన్నీ నీట మునిగాయి.
రైళ్లలోని మరుగుదొడ్లు, వాష్ బేసిన్లలో నీటి కొరతకు సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేకు 1,00,280 ఫిర్యాదులు అందాయని కాగ్ నివేదిక పేర్కొంది. ఈ నివేదికను బుధవారం పార్లమెంట్లో సమర్పించారు.
కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామ పరిధిలోని గురు రాఘవేంద్ర కాలనీలో వింత చోటుచేసుకుంది. నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ పంచాయతీ సిబ్బంది నిర్వాహకం వల్ల అపార్ట్మెంట్లకు నీళ్లు రాని పరిస్థితి నెలకొం
నగరంలో జలం రోజురోజుకు ఖరీదవుతున్నది. జూన్లో వర్షపాతం పెద్దగా నమోదు కాకపోవడంతో నీటి సమస్య రెట్టింపు అయింది. మొన్నటి వరకు నీటి ట్యాంకర్ ధర రూ.4,600కు విక్రయించగా, ఇప్పుడు రూ. 9,600లకు పాకింది. నీళ్ల ట్యాంకర్ బు�
Chenab River: పాకిస్థాన్కు నీటి కష్టాలు మొదలయ్యాయి. చీనాబ్ నదిపై నీళ్లను ఆపడంతో.. పాకిస్థాన్కు ప్రవాహం తగ్గింది. దీంతో అక్కడి ఖరీఫ్ సీజన్కు 21 శాతం నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.