అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో మంటలు అదుపులోకి రావడం లేదు. వేగంగా వీస్తున్న గాలులతో మంటలు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో వేలాది ఇండ్లు కాలి బూడిదవుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవ�
Godavari River | గతంలో ఎన్నడూ లేనివిధంగా యాసంగి సీజన్ ఆరంభంలోనే నీళ్లు లేక గోదావరి నది వెలవెలబోతున్నది. ప్రభుత్వం ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో నది ఇలా రాళ్లుతే�
Warangal | రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల పనితీరు రోజురోజుకు దిగజారుతున్నాయి. కాంగ్రెస్ ప్రజా పాలన ప్రజల చావుకొచ్చినట్లయింది. బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ దవాఖానలు నేడు సౌకర్యాల లేమితో కొట్టుమిట
Water Shortage | ఢిల్లీ (Delhi) వాసులను గాలి కాలుష్యంతోపాటు.. నీటి కొరత (Water Shortage) తీవ్ర ఇబ్బంది పెడుతోంది. నగరంలో యమునా నది (Yamuna River) కాలుష్యంతో నురగలు కక్కుతోన్న విషయం తెలిసిందే.
Mission Bhagiratha | కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలు అరిగోస పడుతున్నారు. కరెంట్ లేక నీళ్లు రాక అష్టకష్టాలు పడుతున్నారు. బిందెడు నీళ్ల కోసం(Water shortage) మైళ్ల దూరం ప్రయాణించి తెచ్చుకోవాల్సిన దారుణ పరిస్థితులు రాష్ట్రంలో నిత్య�
Kamareddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను కష్టాలను చుట్టుముడుతూనే ఉన్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో(Kamareddy) తీవ్ర నీటి కొరత(Water shortage )ఏర్పడింది. కామారెడ్డి పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ఐ
ఇప్పటికే వడగాల్పులు, నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దేశ రాజధాని ఢిల్లీ ప్రజలపై మరో పిడుగు పడింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి నగరవాసులకు కరెంట్ కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
Water Shortage In Delhi | ఎండలు మండుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర నీటి కొరత నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం అప్రమత్తమైంది. నీటి వృథాను అరికట్టే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ జల బోర్డును ఆదేశి
నీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలోనే సాగర్టెయిల్పాండ్ నుంచి నీళ్లు మళ్లించామని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు ఏపీ సర్కారు వెల్లడించింది.
మురిపెంగా పెంచుకుంటున్న 300 బత్తాయి చెట్లను స్వయంగా ఆ రైతే చేతులారా నరికేసిన సంఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో చోటు చేసుకున్నది. నీటి ఎద్దడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైతు ఆవేదనగా చెప్పారు.
కర్ణాటకలో నీటి కటకట రోజురోజుకూ తీవ్రమవుతున్నది. రాజధా ని బెంగళూరులో నీళ్లు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. స్కూళ్లలో విద్యార్థులకు తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడింది. నీటి కొరత వల్ల పాఠశ
వేసవికి ఇంకా కొన్ని వారాల సమయమున్నది. అప్పుడే బెంగళూరు మహానగరం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నది. ఇదే అదనుగా ప్రైవేటు ట్యాంకర్ల మాఫియా ధరలు రెండింతలు పెంచేసిందని స్థానికులు వాపోతున్నారు.
Gutha Sukhender Reddy | వచ్చే వేసవి(Summer)లో మంచినీటి సమస్య(Water shortage) వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఆ విషయంలో చొరవ చూపాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukhender Reddy) అన్నారు.