Chevella | వేసవి కాలం రావడం.. రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో నీటి ఎద్దడి తీవ్రమవుతున్నది. కొన్ని చోట్ల రెండు రోజులకు ఒకసారి, మరి కొన్ని చోట్ల రోజు విడిచి రోజు అది నాలుగైదు బిందెలు రావడంతో ప్రజల పడుత�
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం, టేకుమట్ల గ్రామా ల్లో సాగు నీరందక వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయే దుస్థితి నెలకున్నది. చెరువులు ఎండిపోయి, బోర్లలో నీరు లేక వరి సాగు చేసిన రైతులు అవస్థలు పడుతున్నార�
నోటి కాడికొచ్చిన పంట పొలాలు కండముందే ఎండుతుంటే రైతన్న పడుతున్న గోస అంతా ఇంతా కాదు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఆకేరు వాగు పరీవాహక ప్రాంతంలో తీవ్ర నీటి సమస్య నెలకొన్నది.
Water Problem | గ్రామంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని పరిష్కరించాలని తాంసి మండలం లీంగూడ గ్రామస్థులు గురువారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను కలిసి వినతి పత్రం అందజేశారు.
జగిత్యాల జిల్లా సారంగాపూర్, బీర్పూర్, ధర్మపురి మండలాల్లో దాదాపు 50 వేల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం బీర్పూర్ మండలంలో రూ.136 కోట్లతో రోళ్లవాగు ప్రాజెక్టును 95 శాతం పూర్తి చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని పెనగడప, రాంపురం రైతుల పంటలకు సాగునీరు అందడం లేదు. ఆర్థిక పరిస్థితి బాగున్న రైతులు బోర్ల ద్వారా వ్యవసాయం చేస్తుండగా.. మిగతా రైతులు సమీపంలోని ఎర్రచెరువు, ప�
Water | కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ గాయత్రి నగర్లో గత 25 రోజులుగా చుక్క మంచినీరు(Water) రావడం లేదంటూ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయని, ఆ పార్టీ వచ్చి కరువును తెచ్చిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురంలో దేవాదుల 4ఎల్ కాల్వ ద్�
ఎక్కడో తాగునీటి సమస్య ఉందంటూ అక్కడి ప్రజలు మొరపెట్టుకుంటుండడాన్ని మామూలుగా చూస్తూనే ఉంటాం. కానీ సాక్షాత్తూ జిల్లా పెద్దసారు (కలెక్టర్) పాలనా బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ఐడీవోసీలోనే తాగునీటి సమస్య ఉంద�
తమ కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్యకు పరిష్కారం చూపాలని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీల అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు జల మండలి మేనేజర్ శ్రీనివాస్ను కలిసి వినతి పత్రం అ
తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్లో నీటి సమస్య తీరింది. మూడు నెలలుగా నీటి సమస్య ఉన్నా.. పంచాయతీ కార్యదర్శి, అధికారులు పట్టించుకోవడం లేదని గురువారం గ్రామ మహిళలు ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయాన్ని ముట్ట�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్లో నీటి సమస్య తీరింది. మూడు నెలలుగా నీటి సమస్య ఉన్నా.. పంచాయతీ కార్యదర్శి, అధికారులు పట్టించుకోవడం లేదని గురువారం మహిళలు ఖాళీ బిందెలతో పంచాయతీ కా
రాష్ట్ర సరిహద్దులో కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నా నీటిని పూర్తిస్థాయిలో పారించుకోలేని దుస్థితి.. సరైన సమయంలో నీటిని ఎత్తిపోసుకోకపోవడంతో చెరు వులు, వాగులు ఒట్టి బోయాయి.
సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలోని ఖూభా తండా పం చాయతీలో తీవ్ర నీటి సమస్య ఏర్పడింది. ఈ తండాలో 500 జనాభా నివసిస్తున్నా రు. నీటి సమస్య తీర్చడానికి పంచాయతీ నుంచి ట్యాంకర్ ఏర్పాటు చేసి నీరందిస్తున్నా అవి �