రాజకీయ పరిణామాలు, పాలకులు తీసుకొనే విధానపరమైన నిర్ణయాలు, అప్పులు, చెల్లిస్తున్న వడ్డీలు.. ఇవన్నీ ఓ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయని ఇప్పటివరకూ తెలుసు.
BRS Party | ఉస్మానియా యూనివర్సిటీలో తాగు నీరు, కరెంట్ కొరత ఉందని విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించా�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీలో(Osmania University)అర్ధరాత్రి తాగడానికి, వాడుకోవడానికి నీళ్లు(Students protest) కూడా లేవని రోడ్డు మీద బైఠాయించి విద్యార్థులు ఆందోళన(Water problem) చేపట్టారు.
Buffalo | రాష్ట్రంలో అటు సాగుకు, ఇటు తాగు నీటికి కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. సాగుకు నీరందక పంట పొలాలు ఎండిపోయాయి. మంచి నీటి సరఫరా సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మండలంలోని చౌటపల్లి గ్రామంలో అధికారులు, సిబ్బంది నీటి సమస్యను పరిష్కరించారు. గత మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్ప�
సిర్పూర్(యు) మండలం చోర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పూనగూడ వాసులు తాగు నీటి కోసం నరకయాతన పడుతున్నారు. గుక్కెడు నీటి కోసం రాళ్లురప్పలతో కూడిన అడవి దారి గుండా వెళ్లి.. గుట్ట కింద ఉన్న పాడుబడ్డ బావిలో నుం�
Mahabubabad | మహబూబాబాద్ పట్టణంలోని పలు కాలానీల్లో మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ CPI (ML) న్యూడె మోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు.
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం దోరేపల్లిలో నెలకొన్న తాగునీటి సమస్యను గురువారం అధికారులు పరిష్కరించారు. గ్రామంలో మొత్తం 526 మంచినీటి నల్లా కనెక్షన్లు ఉన్నాయి. పూర్తిస్థాయిలో నీటి సరఫరా లేకపోవడంతో గ్రామస�
నీళ్లు లేక కర్ణాటక అల్లాడుతున్నది.. ఒక్క బెంగళూరు నగరంలోనే 7 వేల బోర్లు ఎండిపోయాయి.. పాఠశాలల్లోనూ విద్యార్థులకు నీటిని అందించలేని దుస్థితి. అయినా.. అసలు బెంగళూరులో నీటి సమస్య లేదని అంటున్నారు ఆ రాష్ట్ర డిప�
Minister Ponnam | న్నికలకు ముందు రాజకీయాలు.. ఎన్నికల తరువాత రాజకీయాలు లేవని అభివృద్ధి పనులు చేపడుతామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam )అన్నారు.
Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నీటిని వృథా చేయొద్దని, ప్రస్తుతం వాడుతున్న నీటి కంటే 20 శాతం తక్కువగా ఉపయోగించాలని పలు హౌసింగ్ సొసైటీలు ఆదేశాలు జారీ చేశాయి.
తాగు నీటి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేశ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్ పంచాయతీ పరిధిలోని బోజ్జు కొలాంగూడ నెలకొన్న నీటి సమస్యపై ‘గిరిజను�
పంజాబ్, హర్యానా మధ్య నీటి పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. పక్క రాష్ర్టాలతో ఒక్క చుక్క అదనపు నీటిని పంచుకోవడానికి సిద్ధంగా లేమని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చెప్పారు.
దశాబ్దాల కల.. తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ తీరనున్నది. పోడు సమస్యకు కేసీఆర్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపనున్నది. అటవీ భూములను సాగు చేసుకుని బతుకుతున్న గిరి పుత్రులకే ఆ భూములపై హక్కులు కల్పించనున్నది. జూ�