30 ఏండ్ల పాటు రాష్ట్ర ప్రజలను ఏడిపించారు నీరు, విద్యుత్తు కోసం ప్రాజెక్టులు కడుతున్నం: కేసీఆర్ నీళ్లు, కరెంట్ మీరు ఇవ్వలేదు, మేము ఇస్తున్నం. అదే మీకు మాకు తేడా. మీకు మేనేజ్మెంట్ స్కిల్ తక్కువ. మేము నీళ్�
కొత్తగూడెం: తాగునీటికి అంతరాయం కలగొద్దని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కిన్నెరసాని నుంచి కొత్తగూడెం పట్టణానికి నీటి సరఫరా చేసే పైప్లైన్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొర్రేడువాగు ఉదృతంగా ప్రవ�
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ప్రజలు భయాందోళన చెందుతూ ప్రాణాలు కాపాడుకునేందుకు దేశాన్ని వీడుతున్నారు. తాలిబన్లు అన్ని మార్గాలను మూసివేడంతో �
మంచినీటి సమస్య లేకుండా చర్యలు | నల్లకుంట డివిజన్ న్యూ ఇందిరానగర్ బస్తీలో మంచినీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటానని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
నంది రిజర్వాయర్ | నంది రిజర్వాయర్లోని నీరు తమ ఇండ్లకు రావడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని చామనపల్లి గ్రామస్తులు మంత్రి కొప్పుల ఈశ్వర్కు విన్నవించారు.
ఘట్కేసర్: భవిషత్లో నీటి కొరతను అధిగమించేందుకు అధనపు నీటి ట్యాంక్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ మెట్రో వాటర్ సరఫరా విభాగం డిజిఎం కార్తిక్ రెడ్డి తెలిపారు. బుధవారం పోచారం మున్సిపాల�