కోహన్స్ లైఫ్ సైన్స్ యడవెల్లి అఖిల్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెన్పహాడ్ మండల పరిధిలోని పోట్లపహాడ్ గ్రామంలో వాటర్ ప్లాంట్ను సోమవారం రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి ప్రారంభి�
Gandhi Hospital | రోగులు, వారి సహాయకులు, సందర్శకుల తాగునీటి అవసరాల కోసం కొత్తగా 23 చోట్ల తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేశామని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్ రాజకుమారి అన్నారు.
Water Plant | మండలంలోని ఉర్కొండ పేట పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయంలో ఐక్యత పౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు రూ. 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న తో మినరల్ వాటర్ ప్లాంట్ కు ఫౌండేషన్ సీఈవో సింగిరెడ్డి రాఘవేందర్ రెడ్డి శనివా�
ప్రాజెక్టుల నుంచి నీళ్లు విడుదల చేసి వర్షాభావ పరిస్థితుల నుంచి రైతులను కాపాడాలని దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్ది�
గ్రామీణ మహిళల స్వయం ఉపాధికి పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) చేయూత ఇస్తున్నది. వ్యవసాయంలోనే కాదు.. వ్యాపారంలో రాణించేలా మహిళా సంఘాలకు విరివిగా రుణాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నది. ఆ రుణాలను సద్వినియోగం చే�
గజ్వేల్లోని మురికినీరు మెరుగ్గా మారుతున్నది. మురుగు నీటికి శాశ్వత పరిష్కారం లభిస్తున్నది. సీఎంకేసీఆర్ ప్రత్యేక చొరవతో రూ.100కోట్ల వ్యయంతో యూజీడీ ట్రీట్మెంట్ ప్లాంట్ను ప్రారంభించారు. డిసెంబర్ చివ�
హైదరాబాద్లోని ట్యాంక్బండ్ మాదిరే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆహ్లాదం పంచేలా నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరైన మినీ ట్యాంక్బండ్ పనులు పూర్తవుతున్నాయి. చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకత�
రిమ్స్, మంచిర్యాల దవాఖాన్లు ఏర్పాటు క్లీన్ చేసిన నీరు మొక్కల పెంపకానికి వినియోగం ఒక్కో ప్లాంటుకు రూ.6 కోట్లు అయ్యే అవకాశం రాష్ట్రవ్యాప్తంగా 20 కేంద్రాలు ఏర్పాటునకు చర్యలు ఆరోగ్య సమస్యల నుంచి ప్రజలకు వి�