నిర్మల్ జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టుల్లోకి వచ్చే వరద నీటి ప్రవాహపు లెక్కలు పక్కాగా ఉండడం లేదు. ఎగువ ప్రాంతం నుంచి రిజర్వాయర్లలోకి వస్తున్న వరద నీటిపై స్పష్టత లేని కారణంగా అధికారులు ప్రవాహ తీవ్రతతో�
Nuclear Attack: న్యూక్లియర్ అటాక్ వార్నింగ్ ఇచ్చింది పాకిస్థాన్. సింధూ నీళ్లను ఆపినా లేక దారి మళ్లించినా.. పూర్తి స్థాయిలో దాడి చేస్తామని రష్యాలోని పాకిస్థాన్ అంబాసిడర్ పేర్కొన్నారు. అవసరమైతే అణ్వాయు
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట డెడ్స్టోరేజీకి చేరుకున్నది. ఎగువ నుంచి నీటి ప్రవాహం నిలిచిపోవడంతో ఆనకట్ట అడుగంటింది. దీంతో శనివారం ఆర్డీఎస్ ప్రధానకాల్వకు చుక్కనీరు చేరలేదు. టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్, �
ఎల్ఎల్బీసీ టన్నెల్లో నీటి ఊట ఆగడమే లేదు. హెవీ మోటర్లతో తోడిపోస్తున్నా నిరంతరంగా నీరు ఊరుతూనే ఉన్నది. ఫలితంగా రెస్క్యూ బృందాల సహాయ చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది.
ఎస్ఎల్బీసీ సొరంగంలో నీటి ప్రవాహంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నదని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఎస్ఎల్బీసీ చాలా క్లిష్టమైన సొరంగమని, 11 బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్త�
పంట కాల్వల నిండా గుర్రపుడెక్క, సిల్ట్ పెరిగిపోయి నీటి ప్రవాహానికి అడ్డుగా ఉండడంతో పాకాల చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి దాపురించింది. పంట కాల్వలను శుభ్రం చేసి సక్రమంగా నీరందించకపోవడంతో రైతులు ఇబ్బం
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఎలిశెట్టిపల్లి వాసులు జంపన్నవాగు దాటాలంటే ట్రాక్టర్ టైర్ (ట్యూబ్లో గాలి నింపి)ను పట్టాల్సిందే. గత నెల మొదటి వారంలో వర్షాలు కురవడంతో ఎలిశెట్టిపల్లి వాసుల రాకపోకల �
జమ్ము కశ్మీర్లోని రావి నదిపై భారత్ కొత్త వంతెన నిర్మించింది. దీని వల్ల ఇకపై పాకిస్థాన్లోకి ఆ నదీ జలాలు వెళ్లడం ఆగిపోయింది. కొత్త వంతెన కారణంగా స్థానిక పొలాలకు తగినంత సాగునీరు అందనుంది.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించిన 15 ఔట్లెట్లను ఈ నెలాఖరులోగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించేందుకు రెండు తెలుగు రాష్ర్టాలు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తె
Hathnikund barrage: యమునా నది ఉప్పొంగుతోంది. హర్యానాలోని యుమునానగర్ జిల్లాలో ఉన్న హత్నీకుండ్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం ప్రమాద స్థాయి చేరుకున్నది. ఆ బ్యారేజ్ వద్ద 2,95,912 క్యూసెక్ల నీరు ప్రవహిస్తోన్నట్లు అ
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం (సరస్వతి) బరాజ్ లో 01 గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఈమేరకు బుధవారం గోదావరి నుంచి 1144 క్యూసెక్కులు, మానేరు నది నుంచి 1000 క్యూసెక్కులు కలిపి మొత్తం 2144 క్యూసె�
పర్ణశాల: పర్ణశాల ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సీతమ్మవాగు పెరిగి నారచీరెల ప్రాంతం పూర్తిగా మునిగింది. ఈకారణంగా భక్తులు పర్ణశాల రాముడిని దర్శించుకుని ఆ ప్రాం�
కొణిజర్ల : భారీవర్షాల కారణంగా జలమయమైన డబుల్బెడ్ రూం ఇండ్లను ట్రైనీకలెక్టర్ బీ.రాహుల్, ఆర్డీవో రవీంద్రనాథ్లు మంగళవారం పరిశీలించారు. లోతట్టు ప్రాంతాలకు చెందిన వారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు
ఖమ్మం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం దాటడంతో తుపాన్గా మారింది.దీంతో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు కురిసిన వర్షాలతో జిల్లా వ్యాప్తంగా 62.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గరిష్టంగా రికార్డు �