మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో దిగువ గోదావరిలోకి మిగులు జలాలను విడుదల చేస్తున్నామని ఈఈ చక్రపాణి తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 27,890 క్యూసెక్కుల వరద న�
భద్రాచలం: పర్ణశాల వద్ద గోదావరి రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతేకాదు ఈ ప్రభావంతో మండలంలో ఉన్న చిన్న గుబ్బల మంగి, శిల్పివాగులు వరదనీరు చేరడంతో పొంగి ప్రవహిస్త
దుమ్ముగూడెం : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంగళవారం దుమ్ముగూడెం హెడ్ లాకుల వద్ద గోదావరి నీటిప్రవాహం 15 అడుగులకు చేరింది. చర్ల ,తాలిపేరు వద్ద గేట్లు ఎత్తి�
బషీరాబాద్ : భారీ వర్షానికి జుంటి వాగుకు వరద నీరు పోటేత్తింది. జుంటి వాగు ఎగువ ప్రాంతంలో భారీ వర్షం కురువడంతో మంగళవారం వాగు పొంగి ప్రవహించింది. వాగు పారడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణిక�
శ్రీశైలం | శ్రీశైలానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. ఎగువ కురిసిన భారీ వర్షాలకు కృష్ణానదీకి వరద పోటెత్తడంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండి క్రస్టుగేట్లు ఎత్తారు.
3.98 లక్షల క్యూసెక్కులు ఇన్ఫ్లో కృష్ణాబేసిన్లో స్థిరంగా వరద గోదావరిలో ప్రవాహం తగ్గుముఖం మహబూబ్నగర్, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ హైదరాబాద్, నమస్తే తెలంగాణ/నెట్వర్క్: కృష్ణాబేసిన్లో వరద స్థిరం
అమరావతి , జూలై :ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతున్నది. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు …అయితే ప్రస్తుతం 847.90 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.80
ఎగువ నుంచి పోటెత్తిన వరద నిండుకుండలా జూరాల ప్రాజెక్టు గోదావరి బేసిన్లో తగ్గుముఖం హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ)/ నెట్వర్క్: అల్పపీడన ప్రభావంతో ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్లోని ప్రాజ�