IND vs ENG : అనూహ్య మలుపులు తిరిగిన మాంచెస్టర్ టెస్టు డ్రాగా ముగిసింది. భారత మిడిలార్డర్ వీరోచిత బ్యాటింగ్తో ఇంగ్లండ్ బౌలర్లు కుదేలవ్వగా.. టీమిండియా సిరీస్లో నిలిచింది.
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో భారత జట్టు గండం గట్టెక్కింది. టాపార్డర్ పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకున్న వాషింగ్టన్ సుందర్(52 నాటౌట్), రవీంద్ర జడేజా(50 నాటౌట్)లు పట్టుదలగా క్రీజులో నిలిచారు.
IND vs ENG : లార్డ్స్లో బంతితో మాయ చేసిన వాషింగ్టన్ సుందర్ (2-23) మాంచెస్టర్ టెస్టులోనూ మెరిశాడు. మూడోరోజు లంచ్ తర్వాత ఇంగ్లండ్ను గట్టి దెబ్బకొట్టాడు వాషీ. తొలి సెషన్ నుంచి క్రీజులో పాతుకుపోయిన ఓలీ పోప్(71)ను ఔట్
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో రెండో రోజు ప్రతిఘటిస్తుందనుకున్నభారత జట్టు అనూహ్యంగా ఆలౌటయ్యింది. లంచ్ తర్వాత టకటకా వికెట్లు కోల్పోయిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకే కుప్పకూలింది.
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో యోధుడిలా పోరాడుతున్న రిషభ్ పంత్ (54) సూపర్ హాఫ్ సెంచరీ బాదాడు. శార్థూల్ ఠాకూర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పంత్.. స్టోక్స్ ఓవర్లో కవర్స్ దిశగా బౌండరీలో ఫిఫ్టీ సాధించాడు.
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో భారత ఇన్నింగ్స్కు వర్షం అంతరాయం కలిగించింది. ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో చిన్నగా మొదలైన చినుకులు ఒక్కసారిగా పెద్దవి కావడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపి వేశారు.
IND vs ENG : బర్మింగ్హమ్లో సంచలన విజయంతో సిరీస్ సమం చేసిన భారత జట్టు (Team India) లార్డ్స్లోనూ గెలుపు వాకిట నిలిచింది. నాలుగో రోజు బౌలర్ల విజృంభణతో ఇంగ్లండ్ ఆటగాళ్లు డగౌట్కు క్యూ కట్టారు.
Edgbaston Test : బర్మింగ్హమ్లోని ఎడ్జ్బాస్టన్లో శుభ్మన్ గిల్(269) రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. రెండో రోజు తొలి సెషన్ నుంచి ఇంగ్లండ్ బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగించిన భారత కెప్టెన్ ఎట్టకేలకు �
Edgbaston Test : ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత జట్టు ఆరొందల స్కోర్కు చేరువైంది. కెప్టెన్ శుభ్మన్ గిల్(265 నాటౌట్) రెండో సెషన్లోనూ జోరు చూపించి 250 మార్క్ అందుకోగా.. అతడితో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన వాషింగ్టన�
IND vs NZ 3rd Test : వాంఖడేలో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ మూడో సెషన్లోనే ఆలౌటయ్యింది. భారత స్పిన్నర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు చేతులెత్తేయగా టీ తర్వాత కాసేపటికే కివీస్ కుప్పకూలింది.
IND vs NZ 3rd Test : మూడో టెస్టులో భారత స్పిన్నర్ల ధాటికి న్యూజిలాండ్ ఆలౌట్ ప్రమాదంలో పడింది. భారత సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా(3/53) ధాటికి కివీస్ ఆరు వికెట్లు కోల్పోయింది. టీ సమయానికి కివీస్ 192 పరుగులు చ�