బాక్సింగ్ డే టెస్టులో భారత (IND vs AUS) బ్యాట్స్మెన్ అద్భుత పోరాటపటిమ కనబర్చారు. 221కే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును ఆల్రౌండర్లు నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఆదుకున్నారు. ఫాలోఆన�
మెల్బోర్న్లో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (Nitish Reddy) అద్భుతం సృష్టించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. సీనియర్లంతా నిరాశపర్చినా ఆసీస్ బౌలర్లను ఆడుకున్నాడు
బాక్సింగ్ డే టెస్టులో భారత్ బ్యాటర్లు నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) అద్భుతంగా పోరాడుతున్నారు. 221కే 7 వికెట్లు కోల్పోయిన దశలో జట్టుకు ఫాల్ ఆన్ తప్పదా అనే దశ నుంచి 400 రన్స్ దిశగా తీసుకెళ్తు
బాక్సింగ్ డే టెస్టులో భారత్ మళ్లీ గాడిలో పడింది. ఫాలో ఆన్ గండం నుంచి బయటపడిన టీమ్ఇండియా.. తొలిఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన స్కోర్ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలో టీమ్ఇండియ�
బాక్సింగ్ డే టెస్టులో భారత్ (IND vs AUS) ఎదురీదుతున్నది. అనవసర తప్పిదాలతో బ్యాట్స్ మెన్ వికెట్లు చేజార్చుకోవడంతో భారత్ కష్టాల్లో పడింది. 5 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసిన భారత్.. మూడో ఆటను ప్రారంభించిన కొ�
సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (5/65)తో పాటు యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (4/81) బంతితో మాయ చేయడంతో మూడో టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో మొదటి రోజు 235 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబైలోని వాంఖడే
న్యూజిలాండ్తో మిగిలిన రెండు టెస్టుల కోసం ఆదివారం భారత జట్టును ప్రకటించారు. యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ జట్టులో చోటు కల్పించింది. రంజీ ట్రోఫీలో ప్రస్తుతం ఢిల్లీతో జర
సీనియర్ల గైర్హాజరీలో జింబాబ్వేకు వెళ్లిన యువ భారత జట్టు ఈ పర్యటనను విజయంతో ముగించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టీ20లోనే అనూహ్య ఓటమి ఎదురైనా తర్వాత పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్లలోనూ ఆతిథ్య �
జింబాబ్వే పర్యటనలో యువ భారత్ జోరు కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్లో ఓడినా తర్వాత అనూహ్యంగా పుంజుకున్న టీమ్ఇండియా.. హరారే వేదికగా ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో టీ20లో బ్యాట్తో పాటు బంతితోనూ రాణించి వరుసగా రె�
నిత్యం బిజీ షెడ్యూల్తో ఉండే టీమ్ఇండియా (Indian cricketers) కుర్రాళ్లు ఆలయంలో ప్రత్యక్షమయ్యారు. వేకువజామునే తొలిపూజలో పాల్గొని మహాకాళేశ్వరునికి (Mahakaleshwar Temple) ప్రత్యేక పూజలు చేశారు.
భారత క్రికెటర్లు తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ గురువారం సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన తొలి మ్యాచ�
Washington Sundar: గాయపడ్డ అక్షర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను తీసుకున్నారు. బంగ్లాతో మ్యాచ్లో అక్షర్ వేలికి గాయమైంది. అతని తొడకండరాలు కూడా గాయపడ్డాయి. అయితే ఆసియా గేమ్స్ జట్టుకు ఎంపికైన సుందర్న