గీసుగొండ : గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ జాన్పాకలో శుక్రవారం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి 40 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసిపి రఘునాథ్ గైక్వాడ్ తెలిపారు. నర్సంపేటకు చెందిన ఇఫ్�
వరంగల్ : “ఊరికి ఉత్తరన” సినిమాలో వివాస్పద సీన్స్ ఉన్నాయని,అవి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలని, లేని పక్షంలో సినిమాను అడ్డుకుంటామని కాకతీయ యూనివర్సిటీ (కేయూ)విద్�
కరీమాబాద్ : ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటిస్తూ పోషక ఆహారం తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ బత్తిని రమాదేవి లబ్దిదారులను కోరారు. శుక్రవారం 42వ డివిజన్లోని పలు అంగన్వాడీ సెంటర్లను ఆమె పరిశీలించారు. ఈ సం�
Trs Dharna | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో వరంగల్- ఖమ్మం హైవేపై
Warangal | వరంగల్ పోలీసు కమిషనరేట్కు చెందిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏజే మిల్స్ కాలనీ, మఠ్వాడా ఏరియాలోని ఐదు పాన్ షాపులు, రెండు కిరణా దుకాణాల్లో బుధవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. నిషేధిత పొగాకు
ఆర్ నారాయణ మూర్తి | నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని సినీ నటుడు దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి కలిశారు. తాను తీసిన రైతన్న సినిమాని చూడాలని ఎమ్మెల్యేను కోరారు.
మంత్రి ఎర్రబెల్లి | దేవన్నపేట శివారులో స్థలాన్ని సేకరించి పనులను ప్రారంభించారు. పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మంగళవారం పంచాయతీరాజ్ సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రైతుబంధు సమితి ర
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 10న వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు
విజయగర్జన సభ | టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నవంబర్ 29న వరంగల్ నగర శివారులో విజయ గర్జన సభ నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది.
మంత్రి ఎర్రబెల్లి | వరి ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు.
Vijaya Garjana Sabha | ఈ నెల 29న వరంగల్ వేదికగా నిర్వహించనున్న టీఆర్ఎస్ విజయ గర్జన సభను అందరి సహకారంతో విజయవంతం చేద్దామని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే నన్నపనేని | ఖిలా వరంగల్ 37 వ డివిజన్ లోని ఎస్సీ కాలనీలో రూ.75 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ శంకుస్థాపన చేశారు.
డబుల్ రోడ్డు | జిల్లాలోని నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామం నుంచి చెన్నారావుపేట మండలంలోని కోనాపురం గ్రామ వరకు రూ. 6.59 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ద
పోడు రైతులు | పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూనే ఏళ్ల తరబడి పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన స�
సంగెం: సంగెం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ గోపి అభినందించారు. భారత ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ పత్తి సంస్థ(సీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, వకృత్వం, డ్రాయింగ్, క్విజ్ పోటీల్లో సంగె�