పోచమ్మమైదాన్: వరంగల్ నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాశాఖాధికారి డీ.వాసంతి సోమవారం తనిఖీ చేశారు. దేశాయిపేట, ఏనుమాములు, సర్దార్పేటలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ �
కరీమాబాద్ : రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని ఎనుమాముల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం ఖిలావరంగల్ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కేడల జనార్దన్ ఆధ్వర్యం�
జిల్లాలో వృద్ధాప్య పింఛన్ కోసం వెల్లువలా దరఖాస్తులు అక్టోబర్ 31తో ముగిసిన స్వీకరణ గడువు త్వరలో పరిశీలనకు అధికారుల కసరత్తు జిల్లాలో వృద్ధాప్య పింఛన్ కోసం అర్జీలు వెల్లువలా వచ్చాయి. అర్హత వయసును ప్రభు�
నగరానికి రానున్న అంతర్జాతీయ కంపెనీలు బలోపేతం కానున్న మార్కెట్ వ్యవస్థ పట్టణాలుగా మారనున్న శివారు గ్రామాలు ఓఆర్ఆర్ చుట్టూ ఇండస్ట్రియల్ కారిడార్ వేలాది మందికి ఉపాధి అవకాశాలు వరంగల్, నవంబర్ 13: చార�
అన్ని రకాల సాగు ఇక్కడ ప్రత్యేకం నీళ్లు పుష్కలంగా ఉన్నా వరి సాగు అంతంతే కూరగాయలు, పండ్లు, ఉల్లిగడ్డలతో పాటు పొగాకు పంటలతో లాభాల బాట ఏడాదిలో ముచ్చటగా మూడు పంటలు తీరొక్క పంటలతో సస్యశ్యామలంగా ఊరు కొద్దిపాటి �
పేద ప్రజలకు అవగాహన కల్పించాలి బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నర్సింగరావు వరంగల్ చౌరస్తా, నవంబర్ 13: న్యాయపరమైన అంశాలపై ప్రజలను చైతన్యం చేసేందుకే న్యాయ విజ్ఞాన సదస్సులు �
రెండో రోజూ జేఎన్ఎస్లో కొనసాగుతున్న పోటీలు హనుమకొండ చౌరస్తా, నవంబర్ 13 : వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ జేఎన్ఎస్లో 30వ సీనియర్ సౌత్జోన్ జాతీయస్థాయి ఖోఖో చాంపియన్షిప్ హోరాహో�
కేంద్ర ప్రభుత్వ విధానాలతో రైతులకు ఇబ్బందులు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఐనవోలు నవంబర్ 13 : కేంద్రం ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని వర్ధన్నపేట ఎమ
నర్సంపేట: తండ్రికి తలకొరివి పెట్టి ఋణం తీర్చుకున్నది ఓ కన్నకూతురు. నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బుచ్చినాయక్తండాలోజరిగింది ఈ సంఘటన. బుచ్చినాయక్తండాకు చెందిన రైతు అజ్మీర చ�
ఖిలావరంగల్: బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో ఐదు రోజులుగా జరుగుతున్న అటల్ ఏఐసీటీఈ, ఉపాధ్యాయ శిక్షణా తరగతులు శుక్రవారం ముగిశాయి. వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల, ఏఐసీటీఈ న్యూఢిల్లీ సంయుక్తంగా నిర్వహి
కరీమాబాద్ : బీజేపీ దేశంలో రైతులను కాల్చి చంపుతుంటే… రాష్ట్రంలో రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కేంద్రం తెలంగాణలో పండ
గీసుగొండ : మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సఖీ కేంద్రం సమాజిక కార్యకర్త సుధ అన్నారు. మండలంలోని గంగదేవిపల్లి గ్రామంలో మహిళల హక్కులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ సమాజంలో మహిళలు గృ�