ఆడపిల్లగా పుడి తే తెలంగాణలోనే పుట్టాలనే విధంగా రాష్ట్ర సర్కా రు మహిళల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, ఆరోగ్యం, విద్య, ఉద్యోగావకాశాల్లో మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక�
ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం మహిళలకు ఆర్థిక తోడ్పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఘనంగా ‘మహిళా బంధు’ వేడుకలు వర్ధన్నపేట, మార్చి 6: పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాల
చారిత్రక వరంగల్ నగరాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఎడ్యుకేషన్, హెల్త్, ఐటీ హబ్గా తీర్చిదిద్దిందని, ఇప్పుడు సోర్ట్స్లో కూడా వరంగల్కు ప్రధాన్యమిస్తున్నదన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతమని, పేద వర్గాల తలరాత మార్చేలా ఉందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పేర్కొన్నారు. దళిత
వరంగల్ : రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాల్లో మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 7వ తేదీ వరకు రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు కౌన్సిలింగ్ న�
వరంగల్ : నగరంలోని మురికి వాడల అభివృద్ధికి కృషి చేస్తాననివరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.వరంగల్లోని 37 వ డివిజన్ పరిధిలో ఉన్న గిరిప్రసాద్ నగర్, బుడిగజంగాల కాలనీ, మోయిన్ పుర, ఎం.ఎం నగర్ లల
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ద్వారా ప్రభుత్వం రైతు ఉపకరణాల అద్దె కేంద్రాలు ఏర్పాటు చేసి స్వయం సహాయక సంఘా(ఎస్హెచ్జీ)ల మహిళలకు ఆర్థికం గా చేయూతనిస్తున్నది. ఈ క్రమంలో ముందుకొచ్చిన మండల మహిళా సమ�
పరకాల నియోజకవర్గంలో ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తే క్రికెట్ జోనల్ అకాడమీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గ్రేటర్ వరంగల్లోని 15వ డివిజన్ గొర్రెకుంట గ్రామంలో
గు�
మండలంలోని అన్ని గ్రామాల్లో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్ అధ్యక్షతన వేసవికాల�
బాస్కెట్బాల్ గేమ్పై క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా యువత, అలాగే పిల్లల్లో ఆట పట్ల ఆసక్తి కనిపిస్తోంది. ప్రపంచంలో రెండో ఆటగా ప్రాచుర్యం పొందిన బాస్కెట్బాల్ క్రీడను వరంగల్ క్రీడాకారులు ఇష్టంగా ప్రాక
సంప్రదాయ వ్యవసాయ రంగంలోకి 1958లో ప్రవేశించిన యూరియా.. సేద్యంలో అత్యంత కీలకంగా మారింది. యూరియా లేకుంటే పంట పొలాలకు ప్రాణం లేనట్లే.. యూరియా కోసం గతంలో క్యూలైన్లలో తొక్కిసలాటలు జరిగి పలువురు రైతులు చనిపోయిన ఘట
గ్రామస్థాయి నుంచి టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. నర్సంపేట పట్టణంలోని మూడో వార్డుకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెం�