వరంగల్ : జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఎర్ర బంగారం(మిర్చి) ధరలు రోజు రోజుకి పైపైకి ఎగబాకుతున్నాయి. బుధవారం మార్కెట్లో సింగిల్ పట్టి మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాట్కు రూ. 41,000 ధర �
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మంగళవారం సింగిల్ పట్టి మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా ధర వచ్చినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. పంట దిగుబడి తగ్గినా ధరలు పెరగడంతో
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాలో సంబురాలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్ నాయకులు వాడవాడలా పండుగ వాతావరణంలో మహిళలకు క్రీడోత్సవాలు, ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభ�
బల్దియాలో ఘనంగా మహిళా దినోత్సవం మహిళా కార్పొరేటర్లు, ఉద్యోగులు, కార్మికులకు సన్మానం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన మేయర్ గుండు సుధారాణి వరంగల్, మార్చి 8 : మహిళలు మగవాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో పోటీ ప
పండుగలా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంబరాన్నంటిన సంబురాలు అతివలకు కల్యాణలక్ష్మి, వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ క్రీడలు, వైద్య పరీక్షలు, సన్మానాలు, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు బొల్లికుంట, ఉప్పరపల్లి, ర�
పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రా�
రాష్ట్రంలోని అతివలకు టీఆర్ఎస్ సర్కార్ చేయూతనిస్తున్నదని, మహిళలు అన్ని రంగాల్లో ఎదుగుతూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్�
వరంగల్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సంపేట నియోజకవర్గ మహిళల ఆరోగ్య శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రె�
వరంగల్ : ఎర్ర బంగారం(Mirchi) ఘాటెక్కింది. రాష్ట్రంలో బంగారంతో పాటు మిర్చి ధరలు పోటీ పడి పెరుగుతున్నాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి, దేశి మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్ సింగిల
మహిళాబంధు వేడుకల్లో భాగంగా రెండో రోజు సోమవారం ప్రజాప్రతినిధులు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందుతున్న మహిళా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఆప్యాయంగా పలుకరించి వారిని ఘనంగా సన్మానిం�
ఆకాశంలో సగమై.. అవనిలో సగమై.. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అతివలు మగవారికి దీటుగా రాణిస్తున్నారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు మోస్తూనే మరోవైపు పాలనలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. చదువులో.. కొలువులో
సంగెం ఎస్సై దుద్దుకూరి హరిత సంగెం, మార్చి 7 : ‘ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ ఉద్యోగంలో చేరాను. సవాళ్లతో కూడుకున్న ఉద్యోగమే అయినా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నా. కుటుంబ బాధ్యతలు, వృత్తి నిర్వహణ.
అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా జిల్లావ్యాప్తంగా మహిళాబంధు సంబురాలు ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టి.. రాష్ట్రంలోని మహిళల సంక్షేమం కోసం అ�