హైదరాబాద్: ప్రముఖ క్యాబ్ సంస్థ ఉబర్, తెలంగాణలోని వరంగల్లో తన సేవలను ప్రారంభించింది. దీంతో దేశంలో వందో నగరానికి కంపెనీ సేవలను విస్తరించింది. వరంగల్లో తొలుత ఆటో, కార్ బుక్కింగ్ను అందుబాటులోకి తెచ్చి
దుగ్గొండి: గ్రామాల్లో వందశాతం మందికి కోవిడ్-19 టీకా వేయాలని డీఎంఅండ్ హెచ్ఓ వెంకటరమణ వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం దుగ్గొండి మండలంలోని కేశవాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంఅండ్ హెచ్ఓ వెంకట�
గ్రీన్ ఇండియా చాలెంజ్ | గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా హన్మకొండ విద్యుత్ కాలనీలోని పట్టణ ప్రకృతి వనంలో టీఎస్పీఎస్సీ మెంబర్ కారం రవీందర్ రెడ్డి మొక్కలు నాటారు.
దుగ్గొండి: ప్రల్లె ప్రగతిలో భాగంగా ప్రధాన రహదారుల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు చేపట్టిన మల్టీ లేయర్ ప్లాంటేషన్కు రైతులు సహకరించాలని వరంగల్ రూరల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ కోరారు. బుధ
వరంగల్ : బహిరంగ ప్రదేశాలలో పోగతాగిన19మందికి జరిమానా విధించినట్లు హనుమకొండ డీఎంహెచ్వో డాక్టర్ లలితాదేవీ ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం హనుమకొండలోని ఎల్బీ కళాశాల, నిట్, న్యూ బస్స్టేషన్, కెయూ క్రాస్ రోడ్ ప
కూరగాయల సాగుతో ఏటా మూడింతల ఆదాయం పెట్టుబడి, రిస్క్ తక్కువ.. రాబడి ఎక్కువ రైతులను ప్రోత్సహిస్తున్న వ్యవసాయ అధికారులు ఐదేళ్లుగా కాకర, బీర, టమాట పండిస్తున్న బీమ్లాతండా రైతు ఏడాదిలో మూడు పంటలు అన్ని ఖర్చులు
శైవక్షేత్రాల్లో కార్తీక మాస పూజలు అర్చనలు, అభిషేకాలు చేసిన భక్తులు హనుమకొ ండ చౌరస్తా, నవంబర్ 15 :కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా శైవక్షేత్రా లు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా ఉదయమే ఆలయాలకు వెళ్ల�
నర్సంపేట, నవంబర్15 : నర్సంపేటలోని అయ్యప్ప దేవాలయంలో 21వ మండల పూజలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి డిసెంబర్ 27 వరకు ఆలయం అయ్యప్పస్వాముల భజనతో మార్మోగనుంది. ఆలయ కమిటీ చైర్మన్ శింగిరి�
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటన పరకాల, నవంబర్ 15 : పరకాల పట్టణ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం తెల్లవారు జామున మున్సిపాల�
నర్సంపేట రూరల్, నవంబర్ 15: ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని నర్సంపేట ఏసీపీ ఫణీందర్ సూచించారు. ఆదివారం రాత్రి మండలంలోని ముగ్ధుంపురం గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈసందర్భంగా సరైన �
బల్దియా గ్రీవెన్స్లో ప్రజల వినతులు వినతులు స్వీకరించిన కమిషనర్ ప్రావీణ్య వరంగల్, నవంబర్ 15: కాలనీల్లో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే మౌలిక వసతులు కల్పించాలని, సమస్యలను పరిష్కరించాలని పలు �
kaloji Health University | ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు 16న అడిషనల్ మాప్ అప్ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. నీట్ ఎండీఎస్ కట్ ఆఫ్ స్కోర్ తగ్గిన నేపథ్యంలో ఇప్పటికే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి మె�